దక్షిణాది ఇండస్ట్రీలో అతి తక్కువ కాలంలోనే స్టార్ హీరోయిన్గా ఎదిగిన అతికొద్ది మందిలో రష్మిక మందన్న ఒకరు. కన్నడ చిత్రం ‘కిర్రాక్ పార్టీ’తో కెరీర్ ప్రారంభించిన ఈ బ్యూటీ, టాలీవుడ్లో ‘ఛలో’ సినిమాతో అడుగుపెట్టింది. ‘గీత గోవిందం’లోని ‘గీత’ పాత్రతో తెలుగు ప్రేక్షకుల గుండెల్లో చెరగని ముద్ర వేసింది.కేవలం గ్లామర్ పాత్రలకే పరిమితం కాకుండా, ‘పుష్ప’ సినిమాలో ‘శ్రీవల్లి’గా డీగ్లామరైజ్డ్ పాత్రలో నటించి అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకుంది. ప్రస్తుతం టాలీవుడ్, కోలీవుడ్ నుంచి బాలీవుడ్ వరకు…
టాలీవుడ్, బాలీవుడ్ రెండింటిలోనూ మంచి గుర్తింపు తెచ్చుకున్న నటి రష్మిక మందన్నా ఇప్పుడు వరుస ప్రాజెక్ట్లతో ధూసుకుపోతుంది. ఇటీవల కుబేర సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ బ్యూటీ, ఈ దీపావళికి థామా అనే హారర్ లవ్స్టోరీతో మరోసారి ప్రేక్షకులను అలరించనుంది. ఆయుష్మాన్ ఖురానా జంటగా నటించిన ఈ చిత్రం అక్టోబర్ 21న విడుదల కానున్న సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు రష్మిక పేరు మరో హారర్ ప్రాజెక్ట్తోనూ బలంగా వినిపిస్తోంది. Also Read : Danush :…