టాలీవుడ్ క్యూట్ కపుల్ విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న ఇటీవలే వైవాహిక బంధంతో ఒక్కటైన సంగతి తెలిసిందే. వీరి పెళ్లి వార్త సోషల్ మీడియాలో ఒక సంచలనం సృష్టించింది. కేవలం అభిమానులే కాకుండా, దేశ ప్రధాని నరేంద్ర మోడీ, అమిత్ షా వంటి ప్రముఖులు సైతం ఈ జంటకు శుభాకాంక్షలు తెలిపారు. తమపై ఇంతటి ప్రేమను కురిపించిన దేశ ప్రజల కోసం విజయ్, రష్మిక ఒక అద్భుతమైన గిఫ్ట్ను ప్రకటించారు. Also Read : Toxic: టాక్సిక్’ ఫస్ట్…