ఉజ్జయిని మహంకాళి అమ్మవారికి భక్తులు బోనాలు సమర్పించి ముక్కులు చెల్లించుకున్నారు. నేడు రంగం కార్యక్రమం జరిగింది. మాతంగి స్వర్ణలత రంగం భవిష్యవాణి వినిపించారు. మాతాంగి భవిష్యవాణిలో.. నా ప్రజలందరూ నా బాలబాలికలు సంతోషంగా బోనాలతోటి బాజా భజంత్రీలతో నాకు శాకలు సమర్పించారు.. కానీ ప్రతి ఏడాది ఏదోక లోపమైతే జరుగుతోంది.. నా బిడ్డలందరిని కడుపులో పెట్టుకొని కాపాడుకుంటున్నాను.. రాశులకొద్దీ రప్పించుకుంటున్నా గాని నాకు మీరు ఏమి చెయ్యడం లేదు.. జరుగుతున్న పరిణామాలకు నా పాత్ర ఉంటుంది.. Also…
లక్సర్ బోనాలు నిన్న సికింద్రాబాద్ లో ఘనంగా ప్రారంభమయ్యాయి. ఉదయం తెల్లవారుజామునుంచే అమ్మవారిని భక్తులు దర్శించుకున్నారు. అమ్మవారికి బోనాలు, ఒడిబియ్యం, సారె, సమర్పించారు. ఉదయం తెల్లవారుజామున 4 గంటలకే మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్ తొలి బోనం సమర్పించగా, ఎమ్మెల్సీ కవిత 2000 మంది మహిళలతో ఊరేగింపుగా వచ్చి మహంకాళి అమ్మవారికి బంగారు బోనం సమర్పించారు. ఈనేపథ్యంలో.. హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ, కేంద్రమంత్రి కిషన్రెడ్డి, మంత్రులు ఇంద్రకరణ్రెడ్డి, మల్లారెడ్డి, ఎంపీ రేవంత్ రెడ్డి సహా పలువురు ప్రముఖులు…