టాలీవుడ్ ‘ఎనర్జిటిక్ స్టార్’ రామ్ పోతినేని కేవలం నటనకే పరిమితం కాకుండా, తనలోని మరో కొత్త కోణాన్ని ఆవిష్కరించబోతున్నారు. గత కొంతకాలంగా వైవిధ్యమైన సినిమాలతో ప్రేక్షకులను అలరిస్తున్న రామ్, ఇప్పుడు ఏకంగాఒక అద్భుతమైన కథను వెండితెరపైకి తీసుకువచ్చేందుకు సిద్ధమయ్యారు. తాజా సమాచారం ప్రకారం, రామ్ పోతినేని స్వయంగా ఒక పవర్ఫుల్ కథను సిద్ధం చేసుకున్నట్లు తెలుస్తోంది. నటుడిగా ఎన్నో పాత్రలు పోషించిన ఆయన, తన మనసుకు నచ్చిన ఒక పాయింట్ను పూర్తిస్థాయి కథగా మలిచారు. అయితే, ఇప్పుడు…
ప్రజంట్ టాలీవుడ్ నుంచి విడుదలకు సిద్ధంగా ఉన్న చిత్రాలో ‘ఆంధ్రా కింగ్ తాలూకా’ ఒకటి. రామ్ పోతినేని, భాగ్యశ్రీ బోర్ సే కాంబినేషన్ లో..మహేష్ బాబు. పి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం నవంబర్ 28న విడుదల కాబోతుంది. మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ మూవీ పై తన ఆశలన్నీ పెట్టుకున్నారు రామ్ పోతినేని. ఎందుకంటే స్కంద, ది వారియర్ వంటి ఫ్లాప్ సినిమాల తర్వాత ‘ఆంధ్రా కింగ్ తాలూకా’ సినిమా ఎలాగైనా హిట్ కొట్టాలని…