హైదరాబాద్ శివారు రాజేంద్రనగర్ లో భారీ మోసం. రూ.లక్షకు లక్ష ఇస్తామంటూ 4000 వేల కోట్లలో వసూళ్లు.... చివరకు దుఖాణం ఎత్తేసిన మాక్స్ క్రిప్టో ట్రేడింగ్ సంస్థ. తక్కువ టైమ్లో ఎక్కువ ఆదాయం చూపిస్తాం. ట్రేడింగ్లో ఆరితేరాం.. ఊహకందని రిటర్న్స్ తీసుకొస్తామంటూ అమాయకులకు టోపి పెట్టింది.
రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ లో యువకుడి కిడ్నాప్ కలకలం రేపింది. ఓ రౌడీ గ్యాంగ్ ఆయువకుడ్ని కిడ్నాప్ చేసి విచకణారహితంగా దాడి చేసింది. వారి గ్యాంగ్ నుంచి పక్కకు వెళ్లిపోవడంతోనే ఈఅరాచకానికి పాల్పడ్డారు ఈరౌడీ గ్యాంగ్. అన్నా వదిలండి అంటూ ప్రాధేయపడినా వినకుండా బట్టలు విప్పి స్థంబానాకి కట్టేసి బె
ఈ డ్రైవర్ మామూలోడు కాదు. ఏటీఎంను డబ్బులు జమ చేసేందుకు వచ్చిన సిబ్బందినే బురిడీ కొట్టించి అక్కడ వదిలేసి డబ్బులతో ఉడాయించాడు. ఒకటి రెండు కాదు ఏకంగా 36 లక్షల వరకు తీసుకుని వ్యాన్ నుంచి బ్యాంక్ సిబ్బంది దిగగానే వ్యాన్ తోనే అక్కడ నుంచి జారుకున్నారు.
మునుగోడు ఉప ఎన్నికలో TDP పోటీ చేయడంపై త్వరలోనే నిర్ణయం తీసుకుంటామని, త్వరలో వెల్లడిస్తామని పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు అన్నారు. క్షేత్రస్థాయిలో పార్టీ తరఫున అందరూ కలిసికట్టుగా పనిచేయాలని నేతలకు చంద్రబాబు సూచించారు.
రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్లో దొంగలు రెచ్చిపోయారు. హిమాయత్ సాగర్ సౌడమ్మ దేవాలయంలోకి ఓ దొంగల ముఠా చొరబడి అమ్మవారి హుండీని పగలగొట్టడానికి విఫలయత్నం చేసింది.
రాజేంద్రనగర్ లో విషాదం చోటుచేసుకుంది. హిమాయత్ సాగర్ చెరువులో యువకుడు గల్లంతయ్యాడు. దుర్గాదేవి నిమజ్జనం కోసం వెళ్లిన ఓ యువకుడు ప్రమాదవశాత్తు చెరువులోపడి ప్రాణాలు కోల్పోయాడు.
దొంగల ముఠా హల్ చల్ సృష్టిస్తున్నాయి. తాళాలు వున్న ఇల్లకే టార్గెట్ చేస్తూ దొంగ తనాలకు పాల్పడుతున్నారు. నిన్నటి వరకు నగరంలో చెడ్డిగ్యాంగ్ హడల్ ఎత్తించిన విషయం తెలిసిందే. దాంతో నగర వాసులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. తాళం వేసిన ఇల్లకే కాదు తాళవేయకున్నా వారిఇంటికి టార్గెట్ చేస్తే అది దోచుకోవ�
దళిత బంధు పథకంతో రాష్ట్రంలోని దళిత కుటుంబాలు అభివృద్ధి చెందుతాయని రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ అన్నారు. శంషాబాద్ దళిత బంధువు పథకం ద్వారా ఎంపికైన 57 మంది లబ్ధిదారులకు 5 కోట్ల 64 లక్షల రూపాయల వాహనాలను పంపిణీ చేశారు. అనంతరం తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ చిత్రపటానికి, డాక్టర్ అంబేడ్కర్ చిత్ర�