India Pakistan: పహల్గామ్ దారుణమై ఉగ్ర దాడికి ప్రతీకారం తీర్చుకోవాలని ప్రతీ భారతీయుడు కోరుకుంటున్నాడు. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వం, పాకిస్తాన్తో అన్ని సంబంధాలను తెంచుకుంటోంది. ఇప్పటికే సింధు జలాల ఒప్పందాన్ని రద్దు చేసింది. ఇక పాకిస్తాన్తో సరిహద్దును మూసేయాలని నిర్ణయించింది. పాకిస్తాన్ జాతీయులకు వీసాలను రద్దు చేసింది. ప్రస్తుతం ఈ నిర్ణయంతో అట్టారీ -వాఘా సరిహద్దులో రద్దీ నెలకొంది. పాక్ జాతీయులు వారి దేశానికి వెళ్లేందుకు బారులు తీరారు.
రాజస్థాన్ సీఎంగా భజన్ లాల్ శర్మని బీజేపీ అధిష్టానం ప్రకటించింది. ఈ రోజు జరిగిన శాసనసభపక్ష నేత ఎన్నుకునే సమావేశంలో సీఎం అభ్యర్థిగా భజన్ లాల్ శర్మని ఎన్నుకున్నారు.
దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైన డాక్టర్ అర్చన ఆత్మహత్యపై హీరోయిన్ ప్రణీత ఎమోషనల్ పోస్ట్ చేసింది. ప్రసవ సమయంలో ఒక మహిళ మరణానికి కారణమైందనే ఆరోపణలతో పోలీసు కేసులో చిక్కుకున్న రాజస్థాన్ వైద్యురాలు ఆత్మహత్య చేసుకోవడంపై భారతీయ వైద్య సంఘం “తీవ్ర దిగ్భ్రాంతి” వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. ఆరోగ్య కార్యకర్తల రక్షణ కోసం చేసిన చట్టాలను మరింత మెరుగ్గా అమలు చేయాలని వైద్యులు కోరుతున్నారు. రాజస్థాన్, దౌసా జిల్లాలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో డాక్టర్ అర్చన శర్మపై ప్రసవ…