కురియన్ కమిటీతో సమావేశం అనంతరం కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. తన ఒక లక్ష్యం నెరవేరిందని.. ఇంకో లక్ష్యం కేసీఆర్ను జైలుకు పంపడమేనని ఆయన అన్నారు. తెలంగాణలో బీఆర్ఎస్ సమాధి అయ్యిందన్నారు.
నిధులు ఇవ్వని సీఎం కేసీఆర్ మునుగోడు ఎలా వస్తారని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ప్రశ్నించారు. ఈఎనిమిదిన్నరేళ్లలో మనుగోడుకు సర్కారు ఒక్కరూపాయి ఇవ్వలేదని ఆరోపించారు. అందుకు ప్రజలకు క్షమాపణ చెప్పిన తర్వాతనే సీఎం కేసీఆర్ మునుగోడుకి రావాలని పేర్కొన్నారు. రాజన్న సిరిసిల్ల, గజ్వేల్ నియోజకవర్గా�