తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. అకాల వర్షాలు ఇటు తెలంగాణను, అటు ఆంధ్రప్రదేశ్ను వణికిస్తున్నాయి. ముఖ్యంగా తెలంగాణ రాజధాని హైదరాబాద్ సహా రాష్ట్రవ్యాప్తంగా పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం కురుస్తుండగా, ఆంధ్రప్రదేశ్లో రాబోయే మూడు గంటల్లో పిడుగులు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ ‘బిగ్ అలర్ట్’ ప్రకటించింది. ఆంధ్రప్రదేశ్ వాతావరణ శాఖ తాజా బులెటిన్ ప్రకారం, రాగల మూడు గంటల్లో పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉంది. Realme…