లోక్సభ ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్గాంధీతో యూపీ మంత్రి దినేష్ ప్రతాప్ సింగ్ వాగ్వాదం పెట్టుకున్నారు. రాయ్బరేలీ నియోజకవర్గ అభివృద్ధిపై జరిగిన సమావేశంలో ఈ ఘర్షణ జరిగింది. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
NDA : జాతీయ ప్రజాస్వామ్య కూటమి (ఎన్డీఏ) పార్లమెంటరీ పార్టీ సమావేశం మంగళవారం ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షతన జరిగింది. మూడోసారి ప్రధాని అయిన తర్వాత పార్లమెంటు తొలి సెషన్లో అధికార పార్టీ ఎంపీలతో ఆయన మాట్లాడటం ఇదే తొలిసారి.