T20 World Cup: పాకిస్థాన్కు మరో చిక్కు వచ్చి పడింది. సెమీ ఫైనల్ ఆశలు రోజు రోజుకీ క్షీణిస్తున్నాయి. నిన్న(మంగళవారం) శ్రీలంకపై న్యూజిలాండ్ ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. దీంతో మరోసారి పాక్ ఆశలు సన్నగిల్లాయి. ఆ మ్యాచ్లో మిచెల్ సాంట్నర్ బ్యాటింగ్తో మెరిపించగా, రచిన్ రవీంద్ర బౌలింగ్ (4/27)లో చెలరేగి కివీస్కు 61 పరుగుల భారీ విజయాన్ని అందించాడు. అయితే.. గ్రూప్ 2 పట్టికలో ఇప్పటికే ఇంగ్లండ్ జట్టు రెండు మ్యాచుల్లో నాలుగు పాయింట్లతో…