అక్కినేని నాగార్జున కెరీర్లో అత్యంత ప్రతిష్టాత్మకమైన 100వ సినిమా గురించి గత కొంతకాలంగా ఇండస్ట్రీలో రకరకాల చర్చలు నడుస్తున్నాయి. ఈ చిత్రానికి ‘నితమ్ ఒరు వానమ్’ ఫేమ్ ఆర్.ఏ. కార్తీక్ దర్శకత్వం వహించబోతున్నారనే వార్త ఇప్పటికే ఫ్యాన్స్లో జోష్ నింపింది. తాజాగా ఒక ఇంటర్వ్యూలో కార్తీక్ ఈ ప్రాజెక్ట్ గురించి పలు ఆసక్తికర విషయాలను వెల్లడించారు. Also Read : Ustad Bhagath Singh : ఉస్తాద్ భగత్సింగ్కు భారీ ఓపెనింగ్స్ వుండవా? తమిళ ప్రేక్షకులకు నాగార్జున అంటే…
రైజ్ ఈస్ట్ ఎంటర్టైన్మెంట్ నిర్మాణంలో, రా.కార్తిక్ రచించి దర్శకత్వం వహించిన చిత్రం మేడ్ ఇన్ కొరియా. ప్రియాంక మోహన్, దక్షిణ కొరియా నటుడు పార్క్ హై-జిన్ ప్రధాన పాత్రల్లో నటించారు. తమిళనాడులోని ఒక చిన్న పట్టణానికి చెందిన శెన్బా కి దక్షిణ కొరియాకు వెళ్లాలని కల ఉంది. ఆ కల నిజమవుతున్న ప్రయాణాన్ని చూపించే ‘మేడ్ ఇన్ కొరియా’ చిత్రం మార్చి 12న నెట్ఫ్లిక్స్లో విడుదల కానుంది. దర్శకుడు రా.కార్తిక్ మాట్లాడుతూ, “కొరియన్, తమిళ సంస్కృతుల మధ్య…