Queen Elizabeth II: బ్రిటన్ రాణి ఎలిజిబెత్ II 70 ఏళ్ల పరిపాలన తర్వాత గత రాత్రి తుదిశ్వాస విడిచిన విషయం విదితమే. ఆమె మరణం తరువాత ఆ స్థానంలోకి వచ్చేది ఎవరు..? ఆమె వద్ద ఉన్న అరుదైన వజ్రం కోహినూర్ ను ధరించేది ఎవరు..? అనేది ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది.
Queen Elizabeth II Visits To India: బ్రిటన్ రాణి క్వీన్ ఎలిజబెత్ 2 మరణించడం యావత్ ప్రపంచాన్ని దిగ్బ్రాంతికి గురిచేసింది. 70 ఏళ్ల పాటు యూకే రాణిగా పరిపాలించిన ఎలిజబెత్ 2 మూడు సార్లు రాణి హోదాలో భారత పర్యటకు వచ్చారు. ఆమె భారత పర్యటనకు వచ్చిన ప్రతీ సందర్భంలోనూ అపూర్వ స్వాగతం లభించింది. క్వీన్ ఎలిజబెల్ 2 1961లో రాణి హోదాలో ఇండియాకు వచ్చారు. ఆ సమయంలో ఢిల్లీలోని రాంలీలా మైదాన్లో ఘన స్వాగతం…