కుమారస్వామి (సుబ్రహ్మణ్యేశ్వర స్వామి) కథలకు ఇప్పుడు టాలీవుడ్లో విపరీతమైన డిమాండ్ పెరుగుతోంది. ఇప్పటికే స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ ఒక పవర్ఫుల్ స్క్రిప్ట్ను సిద్ధం చేయగా, దర్శకుడు తిరుమల కిషోర్ కూడా ఇదే నేపథ్యంలో ఒక కథను రాసుకున్నారు. తాజాగా ఈ జాబితాలోకి ‘హనుమాన్’ ఫేమ్ ప్రశాంత్ వర్మ కూడా చేరిపోయారు. Also Read : Bollywood Cinema : 15 ఏళ్ల క్రితం విడిపోయిన హీరో అండ్ డైరెక్టర్ కాంబో.. మళ్లీ ఇన్నాళ్లకు ప్రశాంత్ వర్మ ఇప్పటికే…
టాలీవుడ్ టాలెంటెడ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ సృష్టించిన ‘ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్’లో స్టార్ హీరోలు కూడా ఎంట్రీ ఇస్తున్న సంగతి తెలిసిందే. ‘హను-మాన్’ సినిమాతో మొదలైన ఈ యూనివర్స్లో.. ఇప్పటికే ‘జై హను-మాన్’తో రిషబ్ శెట్టి ఎంట్రీ ఇచ్చేశాడు. ఇప్పుడు ప్రభాస్ కూడా అడుగుపెట్టబోతున్నాడనే న్యూస్ వినిపిస్తోంది. వాస్తవానికి ప్రశాంత్ వర్మతో ప్రభాస్ ‘బ్రహ్మరాక్షస్’ అనే సినిమా చేయబోతున్నట్టుగా టాక్ ఉంది. అయితే, ఇప్పుడు ‘బ్రహ్మరాక్షస్’ కాస్త ముందే థియేటర్లోకి రాబోతున్నట్టుగా తెలుస్తోంది. ప్రభాస్ పూర్తిస్థాయిలో…
Prashanth Varma : డైరెక్టర్ ప్రశాంత్ వర్మ క్రేజ్ గురంచి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ప్రశాంత్ వర్మ క్రేజ్ నేడు పాన్ ఇండియా రేంజ్ ను టచ్ చేసిన సంగతి తెలిసిందే. దర్శకుడిగా `అ` సినిమాతో మొదలై హనుమాన్ తో పాన్ ఇండియా డైరెక్టర్ గా ఎదిగాడు.
తెలుగు ప్రేక్షకులకు మాత్రమే కాదు ఇండియా వైడ్ ఉన్న సినీ ప్రేమికులు ఎవరికి ప్రశాంత్ వర్మ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈ ఏడాది మొదట్లో వచ్చిన హనుమాన్ సినిమా అత్యద్భుతమైన హిట్ కావడమే కాదు షాకింగ్ కలెక్షన్స్ కూడా తీసుకొచ్చింది. ఇక ఈ సినిమా తర్వాత ఆయన జై హనుమాన్ అనే సినిమా చేస్తానని ప్రకటించాడు. ఆ సినిమా ఎప్పుడు ఎప్పుడు వస్తుందో అని ప్రేక్షకులందరూ ఆసక్తికరంగా ఎదురు చూస్తున్న నేపథ్యంలో జై…
PVCU3 : హనుమాన్ సినిమాతో ఒక్కసారిగా జాతీయస్థాయిలో పాపులారిటీ సంపాదించుకున్నాడు టాలీవుడ్ దర్శకుడు ప్రశాంత్ వర్మ. సూపర్ హీరో కాన్సెప్ట్ తో వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్ హిట్ కొట్టింది.