కామన్వెల్త్ గేమ్స్ 2022 ముగింపునకు చేరుకుంది.. ఇవాళ్టితో ఈవెంట్ ముగియనుండగా.. చివరి రోజు పీవీ సింధు మరియు లక్ష్య సేన్ సింగిల్స్ బ్యాడ్మింటన్ ఈవెంట్లో గోల్డ్ మెడల్ కోసం, పురుషుల హాకీ జట్టు ఆస్ట్రేలియాతో స్వర్ణ పతకం కోసం, భారత టేబుల్ టెన్నిస్ దిగ్గజం ఆచంట శరత్ కమల్ స్వర్ణ పతకం కోసం మ్యాచ్ ఆడనున్�