పుష్ప ది రైజ్ సినిమాతో పాన్ ఇండియా హిట్ కొట్టాడు అల్లు అర్జున్. “నీయవ్వ తగ్గేదే లే” అంటూ అల్లు అర్జున్ చెప్పిన డైలాగ్ ని ఆడియన్స్ నుంచి ఇంటర్నేషనల్ సెలబ్రిటీల వరకూ ప్రతి ఒక్కరూ ఫాలో అయ్యారు. బన్నీ మ్యానరిజమ్స్ వైరల్ అవ్వడంతో పుష్ప ది రూల్ సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి. ముఖ్యంగా నార్త్ ఆడియె
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ని ఐకాన్ స్టార్ గా మార్చిన సినిమా ‘పుష్ప ది రైజ్’. క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వం వహించిన ఈ మూవీ పాన్ ఇండియా హిట్ అయ్యింది. పుష్ప ది రైజ్ సినిమా సూపర్ హిట్ అయ్యిందని చెప్పడానికి కలెక్షన్ల కొలతలు ఉన్నాయి కానీ పుష్పరాజ్ గా అల్లు అర్జున్ క్రియేట్ చేసిన ఇంపా�
పుష్ప ది రైజ్ సినిమా ఎలాంటి ప్రమోషన్స్ లేకుండా రిలీజ్ అయ్యి పాన్ ఇండియా హిట్ అయ్యింది. ఈ మూవీ అల్లు అర్జున్ ని ఐకాన్ స్టార్ గా మార్చి, పాన్ ఇండియా ఇమేజ్ తెచ్చింది. 350 కోట్లు రాబట్టిన పుష్ప ది రైజ్ సినిమా రిలీజ్ అయ్యి ఏడాది దాటిపోయింది. పుష్ప ది రైజ్ కి సీక్వెల్ గా పుష్ప ది రూల్ ని కూడా మేకర్స్ అనౌన్స్ �
2024లో ఇండియాలో రిలీజ్ కానున్న మోస్ట్ అవైటెడ్ సినిమాలు అనే లిస్ట్ తీస్తే అందులో టాప్ 3లో వినిపించే పేరు ‘పుష్ప ది రూల్’. అల్లు అర్జున్ ని పాన్ ఇండియా ఐకాన్ స్టార్ గా మార్చిన ‘పుష్ప ది రైజ్’ సినిమాకి సీక్వెల్ గా ఈ మూవీ తెరకెక్కుతుంది. క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ బ్రెయిన్ లో నుంచి వచ్చిన ఈ ఎర్ర