పూరీ జగన్నాథ్ సినిమా అంటే హీరోల ఆటిట్యూడ్ పీక్స్లో ఉంటుంది. ప్రస్తుతం ఆయన మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతితో తెరకెక్కించిన “స్లమ్ డాగ్” సినిమా పనుల్లో బిజీగా ఉన్నారు. ఈ చిత్రం షూటింగ్ పూర్తి చేసుకుని సరైన రిలీజ్ డేట్ కోసం వెయిట్ చేస్తోంది. త్వరలోనే ఈ చిత్రానికి సంబంధించిన టీజర్ లేదా సాంగ్ అప్డేట్ వచ్చే అవకాశం ఉంది.అయితే, ఈ సినిమా థియేటర్లలోకి రాకముందే పూరీ తన తదుపరి ప్రాజెక్ట్ను సైలెంట్గా లాక్ చేసేశారని సమాచారం.…
టాలీవుడ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఒకప్పుడు ఇండస్ట్రీ హిట్స్ ఇచ్చిన పూరి.. ఇప్పుడు ఓ సినిమా చేయడానికి ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి వచ్చింది. ‘లైగర్’, ‘డబుల్ ఇస్మార్ట్’ వంటి బిగ్గెస్ట్ ఫ్లాప్స్ తర్వాత పూరితో సినిమాలు చేయడాని టాలీవుడ్ హీరోలెవరు సాహసం చేయలేదు. దీంతో పూరి ఎవ్వరు ఊహించని హీరోతో సినిమా అనౌన్స్ చేసి అందరికీ షాక్ ఇచ్చాడు. కోలీవుడ్ స్టార్ విజయ్ సేతుపతితో పూరి సినిమా మొదలు పెట్టాడు.…