Punjab: పంజాబ్లో ఒక పెద్ద సంఘటన జరిగింది. రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (RSS) కార్యకర్తను కాల్చి చంపారు. ఇంటికి వెళ్తుండగా RSS కార్యకర్తపై దాడి జరిగింది. మృతుడిని నవీన్ అరోరాగా గుర్తించారు. ఈ సంచలనాత్మక సంఘటన తర్వాత.. ప్రభుత్వం చురుగ్గా స్పందించింది. నిందితులను పట్టుకోవడానికి పంజాబ్ పోలీసులు గాలింపు చర్యలు చేపడుతున్నట్లు ప్రకటించారు.
పంజాబ్ లో దారుణ ఘటన చోటుచేసుకుంది. నలుగురు అమ్మాయిలు.. రోడ్డుపై వెళ్తున్న యువకుడిని కారులో ఎక్కించుకుని తీసుకెళ్లారు. అనంతరం ఆ మహిళలు అతడిపై సామూహిక అత్యాచారానికి ఒడిగట్టారు. స్థానికంగా ఈ విషయం కలకలం సృష్టించింది. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. Read Also:Nalgonda: ఏరియా ఆసుపత్రిలో దారుణం.. వైద్యం వికటించి 15 చిన్నారులకు తీవ్ర ఆస్వస్థత..! పంజాబ్ జలంధర్ లో మద్యం మత్తులో ఉన్న నలుగురు యువతులు.. రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్న ఓ…