Silver Price vs Bikes: బంగారం, వెండిని చాలామంది సురక్షిత పెట్టుబడిగా భావిస్తారు. అయితే కాలక్రమంలో వాటి ధరలు ఆశ్చర్యకరంగా పెరుగుతున్నాయి. 2020 జనవరిలో కిలో వెండి ధర సుమారు 42 వేల రూపాయలు మాత్రమే ఉండేది. ఇప్పుడు అదే వెండి ధర ఢిల్లిలో కిలోకు దాదాపు రూ. 2.68 లక్షలకు చేరింది. అంత డబ్బు వెండిపై ఖర్చు చేయడం కన్నా, అదే డబ్బుతో ఒక మంచి బైక్ కొనుగోలు చేసి జీవితాన్ని ఆస్వాదించొచ్చన్న ఆలోచన ఇప్పుడు…
ప్రముఖ ఆటోమొబైల్ కంపెనీ బజాజ్ ఎప్పటికప్పుడు యూత్ ను ఆకట్టుకొనేలా కొత్త కొత్త బైకులను మార్కెట్ లోకి వదులుతుంది… ఇప్పటికే ఎన్నో బైకులు యూత్ నుంచి మంచి స్పందనను అందుకున్నాయి.. తాజాగా మరో కొత్త బైకును కంపెనీ మార్కెట్ లోకి లాంచ్ చేసింది.. బజాజ్ పల్సర్ NS400Z.. పల్సర్ బైకు గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు యూత్ ఐకాన్ అనే చెప్పవచ్చు.. బజాజ్ కంపెనీ తాజాగా అడ్వాన్స్ వర్షన్ పల్సర్ బైకును మార్కెట్ లోకి వదిలింది.. ఆ బైకు…