కోలీవుడ్ భామ ప్రియాంక మోహన్ అటు తమిళ్ ఇటు తెలుగులోనూ సినిమాలు చేస్తూ దూసుకెళుతోంది. తెలుగులో ప్రస్తుతం ‘సరిపోదా శనివారం’ అలాగే పవన్ కల్యాణ్ సరసన ‘ఓజీ’ సినిమాలోనూ నటిస్తోంది. మరోవైపు తమిళంలో జయం రవి సరసన ‘బ్రదర్’ సినిమాలో నటిస్తూ రెండు చేతులారా సంపాదిస్తుంది ఈ అమ్మడు. ఈ చిత్ర ప్రమోషన్స్ లో భాగంగా నిర్వహించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ప్రియాంక మోహన్ చేసిన వ్యాఖ్యలు తమిళ స్టార్ హీరో విజయ్ ఫ్యాన్స్ కు…
నేచురల్ స్టార్ నాని, డైరెక్టర్ వివేక్ ఆత్రేయ మోస్ట్ ఎవైటెడ్ పాన్ ఇండియా ఫిల్మ్ ‘సరిపోదా శనివారం’. శనివారంనాడు రాత్రి ‘సరిపోదా శనివారం’ ప్రీ రిలీజ్ వేడుక హైదరాబాద్ లోని నోవాటెల్ లో ఘనంగా జరిగింది ఈ సందర్భంగా నేచురల్ స్టార్ నాని మాట్లాడుతూ ” ఈరోజు వచ్చిన దర్శకులకు నాతో కనెక్షన్ వుంది. అదేంటో త్వరలో తెలుస్తుంది మీకు. టీజర్, ట్రైలర్ ఏది రిలీజ్ చేసినా అందరూ ఓన్ చేసుకుని ఆదరించారు. ఈనెల 29న అందరూ…
నేచురల్ స్టార్ నాని హీరోగా నటించిన లేటెస్ట్ యాక్షన్ ఎంటర్టైనర్ ‘సరిపోదా శనివారం’. నాని సరసన ప్రియాంక అరుళ్ మోహన్ హీరోయిన్ గా నటిస్తుంది. కథాబలం ఉండే సినిమాలు తెరకెక్కించే వివేక్ ఆత్రేయ ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు. తమిళ నటుడు SJ. సూర్య విలన్ గా నటిస్తున్నాడు ఇటీవల రిలీజైన ఈ చిత్ర ట్రైలర్ సినిమాపై అంచనాలను అమాంతం పెంచేసింది. ఈ ఆగస్టు 29 వ తేదీన వరల్డ్ వైడ్ గా రిలీజ్ కు ఏర్పాట్లు…
Saripodhaa Sanivaaram: నేచురల్ స్టార్ నాని హీరోగా, ప్రియాంక అరుళ్ మోహన్ హీరోయిన్ గ నటిస్తున్న చిత్రం “సరిపోదా శనివారం” వివేక్ ఆత్రేయ దర్శకత్వం వస్తున్న ఈ సినిమాను డీవీవీ ఎంటర్టైన్మెంట్స్పై డీవీవీ దానయ్య, కళ్యాణ్ దాసరి ఈ సినిమాను నిర్మిస్తున్నారు.. ‘అంటే సుందరానికీ’ తర్వాత ఈ నాని, వివేక్ నుంచి వస్తున్న రెండో చిత్రం కావడంతో ఈ మూవీ భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే రిలీజ్ చేసిన పోస్టర్స్,టీజర్స్,పాటలు కూడా సినిమా పైన అంచనాలు పెంచేశాయి.…
తమిళ బ్యూటీ ప్రియాంక మోహన్ వరుస సినిమా ఆఫర్స్ దక్కించుకుంటూ దూసుకుపోతుంది.ఈ భామకు తెలుగులో కూడా భారీ ఆఫర్లు వస్తున్నాయి . వరుస సినిమాలతో ప్రేక్షకులను అలరించేందుకు ఈ ముద్దుగుమ్మ సిద్ధమవుతోంది.ఈ చెన్నై బ్యూటీ ప్రియాంక అరుళ్ మోహన్ ఇప్పటికే నాని సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయిన విషయం తెలిసిందే. నేచురల్ స్టార్ నాని సరసన ‘గ్యాంగ్ లీడ్ర్’ చిత్రంలో ఈ భామ హీరోయిన్ గా నటించి మెప్పించింది. తన క్యూట్ లుక్స్ తో అద్భుతమైన…
దర్శక దిగ్గజం రాజమౌళి బాహుబలి సినిమాను రెండు పార్ట్ లుగా తెరకెక్కించి భారీ విజయం సాధించిన తర్వాతి నుంచి సినీ ఇండస్ట్రీ లో మూవీని రెండు పార్ట్ లుగా తెరకెక్కించే ట్రెండ్ జోరుగా సాగుతోంది.భారీ బడ్జెట్ చిత్రాలను రెండు పార్ట్లుగా తీసుకొచ్చేందుకు కొందరు మేకర్స్ ఎంతగానో ఆసక్తి చూపుతున్నారు.. తాజాగా తమిళ స్టార్ హీరో ధనుష్ కూడా ఈ ట్రెండ్ను కొనసాగిస్తున్నారు.ధనుష్ హీరోగా తెరకెక్కుతున్న ‘కెప్టెన్ మిల్లర్’ కూడా రెండు పార్ట్లుగా రావడం ఖాయమైనట్లు తెలుస్తుంది…1930ల బ్యాక్డ్రాప్లో…
యంగ్ బ్యూటీ ప్రియాంక అరుళ్ మోహన్ ప్రస్తుతం వరుస సినిమాలు చేస్తూ ఎంతో బిజీగా ఉంది. ఈ భామ చేతిలో ప్రస్తుతం భారీ చిత్రాలు ఉండటంతో ఈ ముద్దుగుమ్మ కు క్రేజ్ కూడా బాగా పెరిగింది.కోలీవుడ్ మూవీస్ తో ప్రియాంక మోహన్ మంచి గుర్తింపు పొందింది. ఈ భామ మొదట కన్నడ చిత్రం ‘ఒందు కథే హెల్లా’ చిత్రంతో నటిగా వెండితెరకు పరిచయం అయింది.ఆ తర్వాత టాలీవుడ్ లో నేచురల్ స్టార్ నాని సరసన ‘గ్యాంగ్ లీడర్’లో…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ యంగ్ డైరెక్టర్ సుజిత్ కాంబినేషన్ లో వస్తున్న లేటెస్ట్ మూవీ “ఓజి”. ఈ సినిమాను దర్శకుడు సుజీత్ భారీ బడ్జెట్ తో తెరకెక్కించనున్నాడు. పాన్ ఇండియా లెవల్లో రానున్న ఈ సినిమాలో ప్రియాంక మోహన్ హీరోయిన్ గా నటిస్తుంది..అలాగే బాలీవుడ్ హీరో ఇమ్రాన్ హస్మి మరియు అర్జున్ దాస్ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.. ఈ సినిమాకు స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ థమన్ సంగీతం అందిస్తున్నాడు.ఈ సినిమా 2024లో ప్రేక్షకుల ముందుకు రానుంది.…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం తన ఫోకస్ అంతా కూడా సినిమాల మీద పెట్టిన విషయం తెలిసిందే వరుస సినిమాలను ఒప్పుకుంటూ ఎంతో బిజీ గా వున్నారు.ప్రస్తుతం పవన్ కళ్యాణ్ లైనప్ లో ఉన్న క్రేజీ సినిమాలలో ”ఓజి” సినిమా కూడా ఒకటి.టాలెంటెడ్ డైరెక్టర్ అయిన సుజీత్ దర్శకత్వం లో తెరకెక్కుతున్న ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు వున్నాయి…. ఈ అంచనాలను మరింతగా పెంచేస్తూ మేకర్స్ రోజుకొక అప్డేట్ ను అయితే ఇస్తున్నారు. ఇవే…