భారత క్రికెటర్ రింకు సింగ్, ఎస్పీ ఎంపీ ప్రియా సరోజ్ ఇటీవల నిశ్చితార్థం చేసుకున్నారు. అనేక మంది భారత క్రికెటర్లతో పాటు, రాజకీయ నాయకులు, సన్నిహిత కుటుంబ సభ్యులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. నిశ్చితార్థం తర్వాత, రింకు సింగ్ తొలిసారి తన అత్తమామల ఇంటికి వెళ్లాడు. భారత క్రికెటర్కు అతని అత్తమామల ఇంట్లో ఘన స్వాగతం లభించింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. Also Read:Tooth Brush: డేంజర్.. టూత్ బ్రష్ను ఎక్కువ…
Rinku Singh: భారత క్రికెటర్ రింకూ సింగ్, సమాజవాది పార్టీ ఎంపీ ప్రియా సరోజ్తో ఆదివారం వివాహ నిశ్చితార్థం చేసుకున్న సంగతి విధితమే. ఆదివారం (జూన్ 8) ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నోలో గ్రాండ్ ఎంగేజ్మెంట్ వేడుక ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో రాజకీయ ప్రముఖులు, క్రికెటర్లు పెద్ద ఎత్తున హాజరయ్యారు. ఇక తన రింకూ తన ఎంగేజ్మెంట్ కార్యక్రమాన్ని ఉద్దేశించి ఇన్స్టాగ్రామ్ అకౌంట్లో భావోద్వేగ పోస్ట్ చేసాడు. అందులో, ఈ రోజు మా హృదయాల్లో చాలా కాలంగా…
Rinku Singh Engagement: భారత క్రికెటర్ రింకూ సింగ్, యువ సమాజ్వాదీ పార్టీ ఎంపీ ప్రియా సరోజ ఎంగేజ్మెంట్ వేడుక ఆదివారం లక్నోలోని ది సెంట్రమ్ లగ్జరీ హోటల్లో ఘనంగా జరిగింది. క్రికెట్, రాజకీయ రంగాల మిళితంతో ఈ వేడుక ఎంతో ప్రత్యేకంగా నిలిచింది. ఇక ఈ వేడుక జరుగుతున్న సమయంలో రింకూ సింగ్ తన కాబోయే భార్య ప్రియా సరోజకి ఉంగరం తొడిగే సమయంలో ఆమె కన్నీళ్లను ఆపలేకపోయింది. భావోద్వేగానికి గురైన ప్రియా కొంతసేపు ఎమోషనల్…
భారత క్రికెటర్ రింకూ సింగ్ బ్యాచిలర్ లైఫ్ కు బైబై చెప్పే టైమ్ దగ్గరపడుతోంది. సమాజ్వాదీ పార్టీ ఎంపీ ప్రియా సరోజ్, క్రికెటర్ రింకు సింగ్ వివాహ తేదీ ఖరారైంది. నవంబర్ 18న ఇద్దరూ వివాహబంధంలోకి అడుగుపెట్టబోతున్నారు. జూన్ 8న నిశ్చితార్థం జరగనుంది. ఇద్దరి ఉంగరోత్సవ వేడుక లక్నోలోని ఒక హోటల్లో జరుగుతుంది. ఈ ఏడాది జనవరిలో, క్రికెటర్ రింకు సింగ్ సమాజ్ వాదీ పార్టీ ఎంపీతో పెళ్లి ఫిక్స్ అయిన విషయం తెలిసిందే. రింకూకి కాబోయే…
ఐపీఎల్ హీరో రింకూ సింగ్ గురించి ఎంత చెప్పినా తక్కువే. తన మెరుపు బ్యాటింగ్ తో పరుగుల వరద పారిస్తూ జట్టును విజయ తీరాలకు చేర్చడంలో కీలక రోల్ ప్లే చేస్తుంటాడు. ప్రత్యర్థి బౌలర్లపై విరుచుకుపడుతూ ముచ్చెమటలు పట్టిస్తాడు. ఐపీఎల్ లో అసాధారణ ప్రతిభ కనబర్చి టీమిండియాలో స్థానం సంపాదించాడు. క్రికెట్ ను కెరీర్ గా ఎంచుకోవాలనుకునే వారికి, యంగ్ ప్లేయర్స్ కు రోల్ మోడల్ గా నిలిచాడు. ఇదిలా ఉంటే ఇప్పుడు రింకూ సింగ్ కు…
ఉత్తరప్రదేశ్లో సమాజ్వాదీ పార్టీ 37 సీట్లు గెలుచుకుని అతిపెద్ద పార్టీగా అవతరించింది. ఈసారి లోక్సభ ఎన్నికల్లో అఖిలేష్ యాదవ్ సరికొత్త ప్రయోగం చేసి విజయం సాధించారు. కౌశంబి, మచ్లిషహర్, కైరానా స్థానాల్లో ఎస్పీ అధినేత యువతను రంగంలోకి దించారు.