కోలీవుడ్ స్టార్ హీరో శివ కార్తికేయన్ అటు తమిళ్ లోనే కాకుండా తెలుగులోనూ అభిమానులను సంపాదించుకున్నాడు. ‘రెమో’ వంటి డబ్బింగ్ సినిమాతో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకున్న శివ కార్తికేయన్ ఈ సినిమా తరువాత తన సినిమాలన్నింటిని తెలుగులో రిలీజ్ చేస్తూనే ఉన్నాడు. ఇక తాజాగా హీరో తెలుగులో డైరెక్ట్ గా అడుగ�
జర్మనీలోని హనోవర్లోని రాజవంశీయులకు చెందిన పురాతనమైన కోట ఒకటి ఉంది. ఈ కోటను హనోవర్ యువరాజు ప్రభుత్వానికి 1 యూరోకు అమ్మేశారు. దీంతో యువరాజు తండ్రి ఎర్నెస్ట్ ఆగస్ట్ కోర్టులో దావా వేశాడు. 66 ఏళ్ల ఎర్నెస్ట్ వయసు మీద పడుతుండటంతో తన ఆస్తిని తన కుమారుడు పేరిట రాసిచ్చారు. పర్యాటకం�
అనీషా దామ, ప్రిన్స్, భావన వజపండల్ ప్రధాన తారాగణంగా రూపొందుతోన్న చిత్రం ‘పెళ్లికూతురు పార్టీ’. అపర్ణ మల్లాది దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి ఎ. వి. ఆర్. స్వామి నిర్మాత. ఆగస్ట్ 28న ఈ సినిమా ట్రైలర్ను ప్రసాద్ ప్రివ్యూ థియేటర్ లో విడుదల చేశారు. పాన్ ఇండియా స్టార్ రైటర్ విజయేంద్ర ప్ర�