Pawan kalyan Introduces Akira Nandan to Prime Minister Modi: ఏపీలో ఎన్నికల కౌంటింగ్ ముగిసినప్పటి నుంచి పవన్ కళ్యాణ్ వార్తల్లో నిలుస్తూనే ఉన్నారు. జనసేనను 2014లో స్థాపించిన ఆయన 2019లో మొదటిసారి ప్రత్యక్ష ఎన్నికలకు వెళ్లారు. ఆ సమయంలో దారుణ పరాజయం ఎదురవడంతో తిరిగి 2024లో 21 సీట్లలో పోటీ చేసి 21 మందిని గెలిపించుకుని ఏపీ అసెంబ్లీకి వెళ్లబోతున్నారు. దానికి అదనంగా రెండు పార్లమెంట్ స్థానాలు కూడా జనసేన పార్టీకి దక్కాయి. ఇక…
ప్రధాని నరేంద్ర మోడీ నేతృత్వంలో కేంద్రంలో ఎన్డీయే వరుసగా మూడోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనుంది. అయితే గత రెండు ఎన్నికల మాదిరిగానే ఈసారి బీజేపీ సొంతంగా మెజారిటీ సాధించలేకపోయింది. కానీ ఎన్డీయే 292 సీట్లు గెలుచుకుంది.
PM Modi : సార్వత్రిక ఎన్నికల చివరి దశ ఓటింగ్ ముగిసింది. దేశ వ్యాప్తంగా ఉన్న పలు ఏజెన్సీలు ఎగ్జిట్ పోల్స్ను విడుదల చేశాయి. ఎగ్జిట్ పోల్స్ ప్రకారం వరుసగా మూడోసారి భారీ మెజారిటీతో ఎన్డీయే ప్రభుత్వం ఏర్పాటుకాబోతున్నట్లు తెలుస్తోంది.
భారతీయ జనతా పార్టీ సీనియర్ నేత, బీహార్ మాజీ డిప్యూటీ సీఎం సుశీల్ మోదీ కన్నుమూశారు. ఢిల్లీలోని ఎయిమ్స్లో సోమవారం అర్ధరాత్రి తుదిశ్వాస విడిచారు. ఆయన మృతిపై బీజేపీ నేతలతో పాటు ప్రతిపక్ష నేతలంతా ఆయనను స్మరించుకుని నివాళులు అర్పిస్తున్నారు.
Minister Seethakka: రైతు రుణ మాఫీ ఏక కాలంలో చేసిన ఘనత కాంగ్రెస్ దే అని మంత్రి సీతక్క అన్నారు. పార్లమెంటు ఎన్నికల్లో భాగంగా కొమురం భీం జిల్లాలో ఆమె మాట్లాడుతూ పీఎం మోడీపై మండిపడ్డారు.
PM Modi: సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీ బుధవారం మరోసారి తెలంగాణలో పర్యటించారు. వేములవాడ, వరంగల్లో జరిగే బహిరంగ సభల్లో ఆయన ప్రసంగిస్తారు.
ప్రధాని మోడీ మరోసారి ఆంధ్రప్రదేశ్కు వస్తున్నారు. లోక్సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా కూటమి తరపున మోడీ రాష్ట్రంలో ప్రచారం చేయనున్నారు. బుధవారం ప్రత్యేక విమానంలో తిరుపతి విమానాశ్రయానికి చేరుకోనున్నారు.
సార్వత్రిక ఎన్నికల వేళ ప్రధాని మోడీ కీలక వ్యాఖ్యలు చేశారు. తాను ఇస్లాంను, ముస్లింలను వ్యతిరేకించనని ప్రధాని చెప్పుకొచ్చారు. ఓ జాతీయ మీడియాతో మోడీ మాట్లాడారు.
CPI Narayana: అందాల పోటీ, ప్యాషన్ పోటీ పెడితే మోడీకి ప్రథమ బహుమతి వస్తుందని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ కీలక వ్యాఖ్యలు చేశారు. అయోధ్య రామ మందిరం నిర్మాణం పూర్తి కాకముందే ప్రారంభించారు.