Megha aakash: నితిన్ ‘లై’ చిత్రంతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన మేఘా ఆకాశ్ ప్రస్తుతం నాలుగైదు తెలుగు సినిమాలలో నాయికగా నటిస్తోంది. అయితే.. ప్రాధాన్యం ఉన్న పాత్ర లభించాలే కానీ సెకండ్ లీడ్ పోషించడానికీ మేఘా వెనకడటం లేదు. దాంతో ఆమె చేతిలో సినిమాలు బాగానే ఉంటున్నాయి. ఇటీవల చిత్ర నిర్మాణంలోనూ మేఘా ఆకాశ్ భాగస్�
త్రిగుణ్, మేఘా ఆకాశ్ జంటగా నటించిన 'ప్రేమదేశం' చిత్రంలో మధుబాల కీలక పాత్ర పోషించారు. అవకాశం ఇవ్వాలే కానీ కామెడీతో పాటు నెగెటివ్ షేడ్స్ ఉన్న పాత్రనూ తాను చేస్తానని ఆమె చెబుతున్నారు.
‘కేకే ఇట్స్ నాట్ ఓకే’ అంటున్నారు లక్షలాది అభిమానులు. కేకే పాడిన ప్రతి పాటను గుండెల్లో దాచుకున్న సంగీత ప్రియులు అతని హఠాన్మరణ వార్త విని తట్టుకోలేకుండా ఉన్నారు. దాదాపు మూడు దశాబ్దాల పాటు పాటతోనే ప్రయాణం చేసి, చివరి నిమిషం వరకూ పాడుతూ ఉన్న కేకే మరణాన్ని వారు భరించలేకున్నారు. అశనిపాతంలా తాకిన ఈ �
టబు, వినీత్, అబ్బాస్ లు కలిసి నటించిన ట్రయాంగిల్ లవ్ స్టోరీ సినిమా ‘ప్రేమదేశం’.. అప్పటివరకు రొటీన్ లవ్ స్టోరీ కథలకు అలవాటు పడ్డ ప్రేక్షకులకు ఈ సినిమా ప్రేమను, స్నేహాన్ని చూపించే కోణాన్నే మార్చేసింది. ఒక విధంగా చెప్పాలంటే రాబోయే తరం ప్రేమ కథలను ఇరువై ఏళ్లకు ముందే ఈ చిత్రం చెప్పేసింది. తమిళంలో ‘కాదల
(ఆగస్టు 23న ‘ప్రేమదేశం’కు 25 ఏళ్ళు పూర్తి) ఇప్పటికీ ఎప్పటికీ ఎన్నటికీ ఆకర్షించే అంశమేది అంటే ‘ప్రేమ’ అనే చెప్పాలి. కాలం మారినా ప్రేమకథలకు సాహిత్యంలోనూ, సమాజంలోనూ, సినిమాల్లోనూ ఆదరణ ఉంటూనే ఉంది. ప్రముఖ తమిళ దర్శకుడు ఆ ఉద్దేశంతోనే కాబోలు తాను తెరకెక్కించిన అన్ని చిత్రాలనూ ప్రేమ చుట్టూ తిప్పాడు