యూపీ రాష్ట్రం ప్రయాగ్రాజ్లో యూపీఎస్సీకి సిద్ధమవుతున్న ఓ విద్యార్థి తన ప్రైవేట్ పార్ట్ను తానే కోసుకున్నాడు. గదిలో నొప్పితో విలపించడంతో గమనించిన చుట్టుపక్కల వ్యక్తులు అతడిని ఆసుపత్రికి తరలించారు. ఆ యువకుడు ఇలా చేయడానికి గల కారణాన్ని తెలుసుకుని అందరూ కంగుతిన్నారు. నిజానికి.. ఆ యువకుడు తన లింగాన్ని మార్చుకోవాలనుకున్నాడు. దీని కోసం ముందుగా తనకు తాను అనస్థీషియా ఇంజెక్ట్ చేసుకున్నాడు.
LOVE : ప్రేమ చూపించేందుకు మనకు అవకాశం రోజూ అవకాశం రాదు. కానీ, ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్కి చెందిన ఓ జంట భావోద్వేగాలతో నిండిన క్షణాలను మిగిలి ప్రపంచానికి చూపింది. ప్రముఖ గైనకాలజిస్టు డాక్టర్ ఉమ్ముల్ ఖైర ఫాతిమా తన ఇన్స్టాగ్రామ్లో షేర్ చేసిన ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాను కదిలిస్తోంది. వీడియోలో భార్య డెలివరీకి సిద్ధమవుతూ లేబర్ రూమ్లోకి వెళ్లే క్షణాల్లో భర్త ఆసుపత్రి సిబ్బంది ముందు ఆవేదనతో కన్నీళ్లు పెడుతున్నాడు. “నా భార్యను బిడ్డకు…
Mahakumbh 2025 : ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్లో జనవరి 13 నుండి మహా కుంభమేళా జరుగుతుంది. ఇది ఫిబ్రవరి 26న ముగుస్తుంది. ప్రతిరోజూ లక్షలాది మంది మహా కుంభమేళాకు చేరుకుని పవిత్ర స్నానాలు ఆచరిస్తున్నారు.
Mahakumbh 2025 : మహా కుంభమేళా నుండి భక్తులు సజావుగా తిరిగి వచ్చేలా చూసేందుకు, ప్రయాగ్రాజ్ కమిషనరేట్ నుండి వాహనాల ప్రవేశం, నిష్క్రమణను తొలగిస్తున్నట్లు జిల్లా మేజిస్ట్రేట్ రవీంద్ర కుమార్ మాంధాద్ గురువారం తెలిపారు.
Mahakumbh 2025: ప్రయాగ్రాజ్ మహా కుంభమేళాలో మొదటి రోజు పౌష్ పూర్ణిమ నాడు భక్తులపై హెలికాప్టర్ నుండి పుష్పవర్షం కురిపించడంలో ఆలస్యం జరిగిన విషయంలో చర్యలు తీసుకున్నారు.
Dog Bite : ఎండ వేడిమి కారణంగా ప్రయాగ్రాజ్ 138 ఏళ్ల రికార్డును బద్దలు కొట్టింది. నగరంలో ఉష్ణోగ్రత 48.8 డిగ్రీలకు పెరిగింది. ఈ ఎండ వేడికి మనుషులే కాదు మూగ జంతువులు కూడా ఇబ్బంది పడుతున్నాయి.
Uttarpradesh : మీరు అరెస్ట్ అనే పదాన్ని విని ఉండవచ్చు, కానీ ఎవరైనా డిజిటల్ అరెస్ట్ అంటే ఏంటో ఆశ్చర్యంగా ఉంది కదూ.. కానీ ఇది నిజంగా జరిగింది. ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్లో డిజిటల్ అరెస్ట్ ఘటన ఒకటి వెలుగులోకి వచ్చింది.
Fire Accident : ప్రయాగ్రాజ్లోని సివిల్ లైన్స్లో ఉన్న బీఎస్ఎన్ఎల్ జనరల్ మేనేజర్ కార్యాలయంలోని ట్రాన్స్ఫార్మర్లో మంగళవారం తెల్లవారుజామున మంటలు వ్యాపించాయి. మంటల్లో కేబుల్ కాలి బూడిదైంది.
Alahabad High Court : లివ్ ఇన్ రిలేషన్ షిప్ లో నివసిస్తున్న వివాహిత ముస్లిం మహిళ దాఖలు చేసిన పిటిషన్ ను అలహాబాద్ హైకోర్టు తోసిపుచ్చింది. తనకు ప్రాణహాని ఉందని ఆ మహిళ అలహాబాద్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది.
UP: రైల్వే ట్రాక్లో పగుళ్లు రావడంతో రైతు గంగా గోమతి ఎక్స్ప్రెస్ను ఆపేశాడు. ప్రయాగ్రాజ్ నుండి లక్నో వెళ్తున్న గంగా గోమతి ఎక్స్ప్రెస్ శుక్రవారం ప్రమాదం నుండి బయటపడింది. ఓ రైతు అవగాహన చూపించి సినిమా స్టైల్లో రైలును ఆపేశాడు.