Mahatma Gandhi: హైదరాబాద్ లోని ప్రగతినగర్ అంబేరుచెరువు దగ్గర మహాత్ముడికి అవమానం జరిగింది. గాంధీ జయంతి నాడు హడావిడిగా విగ్రహాన్ని కాంగ్రెస్ పార్టీ లీడర్లు ప్రారంభించారని., జన సంచారం లేని ప్రదేశంలో హడావిడిగా గాంధీ విగ్రహం ఏర్పాటు అవసరమా అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. చీకటి పడితే మందుబాబులకి అడ్డాగా మారిన ఆ ప్రదేశంలో విగ్రహం ఎందుకు ఏర్పాటు చేసారంటూ ప్రజలు ఆగ్రహిస్తున్నారు. కేవలం పబ్లిసిటీ కోసం గాంధీ పరువు కాంగ్రెస్ లీడర్లు తీస్తున్నారని, మందు బాబుల్ని నియంత్రించడం…