Delhi : హోలీ పండుగ, రానున్న లోక్సభ ఎన్నికల నేపథ్యంలో ఢిల్లీలో భద్రతను కట్టుదిట్టం చేశారు. ప్రతి కూడలిలో తనిఖీలు నిర్వహిస్తున్నారు. కాగా, ఈరోజు ఢిల్లీలోని పీపీ సుబ్రొతో పార్క్లోని ఝరేరా ఫ్లైఓవర్ సమీపంలో నలుగురి నుంచి రూ.3 కోట్ల నగదు స్వాధీనం చేసుకున్నారు.