విద్యుత్ సంక్షోభం ఇప్పుడు భారత్ను టెన్షన్ పెడుతోంది… ఈ తరునంలో ప్రధాని నరేంద్ర మోడీకి లేఖ రాశారు ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి.. విద్యుత్ సంక్షోభంపై వెంటనే జోక్యం చేసుకోవాలి లేఖలో విజ్ఞప్తి చేశారు.. యూరోప్, చైనాల్లో ఉన్న విద్యుత్ సంక్షోభం ఇప్పుడు భారత దేశాన్నీ తాకిందని లేఖలో పేర్కొన్న సీఎం.. కోవిడ్ అనంతరం రాష్ట్రంలో విద్యుత్ డిమాండ్ గత ఆరు నెలల్లో 15 శాతం, గత నెల నుండి 20 శాతం పెరిగిందని.. బొగ్గు…
బొగ్గు ఆధారిత విద్యుదుత్పత్తి కేంద్రాలలో బొగ్గు నిల్వలు పడిపోయాయి. గత నెల చివరినాటికి సగటున నాలుగు రోజులకు సరిపడా నిల్వలను మాత్రమే కలిగి ఉన్నాయి దేశంలో ని సగానికి పైగా విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలు. బొగ్గు కొరతను ఎదుర్కుంటున్నాయి దేశంలోని సుమారు 135 విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలు. ఆగస్టు ప్రారంభంలో 13 రోజులకు సరిపడా నిల్వలను కలిగి ఉన్నాయి విద్యుత్ కేంద్రాలు. దేశంలో సగానికి పైగా బొగ్గుఆధారిత విద్యుత్ ఉత్పత్తి కేంద్రాల్లో సరఫరా అంతరాయం ఏర్పడనుంది. బొగ్గు…