Post Office: తపాలా శాఖ ఎప్పటికప్పుడు తన కస్టమర్ల కోసం నూతన పథకాలు రూపొందిస్తుంది. అలాగే తాజాగా తపాలా శాఖ వినూత్న రీతిలో టాటా ఏఐజి ఇన్సూరెన్స్ సంస్థ ఆధ్వర్యంలో పేద, బడుగు, బలహీన వర్గాలకు అందుబాటులో ఉండే విధంగా గ్రూప్ యాక్సిడెంట్ కార్డు పాలసీని రూ.399 కే అందుబాటులోకి తెచ్చిందని,ఈ పాలసీ ద్వారా ఎలాంటి ప్రమాదం సంభవించినా బీమా తీసుకున్నప్పటి నుంచి ఏడాది పాటు రూ.10 లక్షల బీమా కవరేజీ వర్తిస్తుంది.
ప్రభుత్వం అందించే స్కీమ్ లలో పోస్టాఫీసు స్కిమ్స్ కూడా ఉన్నాయి.. ఈ స్కీమ్ లకు మంచి డిమాండ్ దేశంలోని అభివృద్ధి చెందని ఎక్కువ ప్రాంతాలలో నివసించే ప్రజల అవసరాలను తీర్చడానికి ఎన్నెన్నో పథకాలు అందుబాటులో ఉన్నాయి.. ఇండియా పోస్ట్ మంచి రాబడిని అందించే అనేక ప్రమాద రహిత పొదుపు పథకాలను అమలు చేసింది. ఎటువంటి రిస్క్ లేకుండా మంచి ఆదాయం రావడంతో ప్రజలు ఈ స్కీమ్ లో పెట్టుబడులు పెట్టడానికి ఆసక్తి చూపిస్తున్నారు.. దీంతో మార్కెట్ లో…
Post Office: పోస్టాఫీసు అనేక చిన్న పొదుపు పథకాలను అమలు చేస్తుంది. ఒక పెట్టుబడిదారుడు స్థిర ఆదాయ పథకాలలో పెట్టుబడి పెట్టాలనుకుంటే, ఇండియా పోస్ట్ టైమ్ డిపాజిట్ స్కీమ్ సరైన ఎంపిక. ఇది బ్యాంకు ఫిక్స్డ్ డిపాజిట్ లాంటిదే.
Mahila Samman Savings Bond : కేంద్ర బడ్జెట్లో ఈ సారి మహిళల కోసం మహిళా సమ్మాన్ సేవింగ్స్ బాండ్ను ప్రకటించారు. ఈ పథకం కింద వచ్చే వడ్డీపై ఎలాంటి పన్ను లేదని ఆర్థిక మంత్రిత్వ శాఖ తెలియజేసింది. ఈ మేరకు సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ టాక్సెస్ నోటిఫికేషన్ కూడా విడుదల చేసింది.
తెలంగాణ రాష్ట్రంలో లాక్ డౌన్ కారణంగా గత 12న మూతపడిపోయిన పాస్ పోర్టు కేంద్రాలు నేటి నుంచి యధావిధిగా పునః ప్రారంభం అవుతున్నాయి. రాష్ట్రంలో లాక్ డౌన్ ఆంక్షలు పగటిపూట ఎత్తేసిన విషయం తెలిసిందే. దీంతో పాస్ పోర్టు కేంద్రాలు ఈరోజు నుంచి పనిచేస్తాయని సికింద్రాబాద్ ప్రాంతీయ పాస్ పోర్టు అధికారి బాలయ్య తెలిపారు. అత్యవసరంగా విదేశాలకు వెళ్లాలనుకునే వారికీ ప్రత్యేక కౌంటర్ ఏర్పాటు చేయనున్నారు. సాధారణ సమయాల్లో పాస్ పోర్టు సేవా కేంద్రాలు పని చేయనున్నాయి.