మనదేశంలో ఎక్కువగా పండిస్తున్న పండ్లల్లో దానిమ్మ పండ్లు కూడా ఉన్నాయి.. తెలుగు రాష్ట్రాల్లో చిత్తూరు జిల్లాలో దానిమ్మను రైతులు అధికంగా పండిస్తున్నారు.. చిత్తూరు పలమనేరుకు చెందిన ఓ రైతు ఆధునాతన పద్ధతుల ద్వారా అధిక లాభాలను పొందుతూన్నాడు.. ఆయన దానిమ్మ మొక్కల పెంపకం పై సూచనలు కూడా ఇస్తున్నారు.. ఒకప్పుడు అతన్ని తక్కువ చేసి మాట్లాడిన వాళ్లు ఇప్పుడు అతని దగ్గర మెళుకువలు నేర్చుకుంటున్నారని ఆయన చెబుతున్నారు.. అతను ఎలా అధిక దిగుబడులు సాధిస్తున్నాడో ఇప్పుడు తెలుసుకుందాం..…
Pomegranate Farming: రాజస్థాన్లోని రైతులు ఇప్పుడు సాంప్రదాయ వ్యవసాయం చేయకుండా హార్టికల్చర్లో ఎక్కువ కష్టపడుతున్నారు. దీంతో ఇక్కడి రైతులు ఇప్పుడు ఉద్యానవనంపై వచ్చే ఆదాయంతో ఆనందం వ్యక్తం చేస్తున్నారు.