ప్రేమించుకోవడం.. పెద్దలు అంగీకరించకపోవడం.. పెద్దలను ఒప్పించలేక ఎక్కడికో వెళ్లిపోయి పెళ్లి చేసుకోవడం.. విడిచి ఉండలేక, కలిసి బ్రతకలేక.. ప్రాణాలు విడిచిన ఘటనలు ఎన్నో చూశాం.. తాజాగా. విశాఖ నగరంలో శ్రీకాకుళం జిల్లాకు చెందిన ప్రేమ జంట ఆత్మహత్యకు పాల్పడిన ఘటన మంగళవారం కలకలం రేపింది. మెడలో తాళి కట్టిన మరుక్షణమే వారిద్దరూ ఆత్మహత్యకు పాల్పడినట్టు తెలుస్తోంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సిక్కోలు జిల్లా లావేరు, దూసి ప్రాంతాలకు చెందిన దామోదర్ (23), సంతోషి కుమారి సోమవారం…
స్వీట్ వాయిస్.. హాట్ వీడియోస్.. ముగ్గులోకి దింపేంతగా ఊరిస్తారు. .కాస్త టెంమ్ట్ అయ్యారో బోక్కపడ్డట్టే.. తాజాగా ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో ఓయువకుడికి అందమైన అమ్మాయి డీపీతో ఉన్న నంబర్ నుంచి హాయ్ అంటూ మెసేజ్ వచ్చింది… కాస్త రిప్లై ఇచ్చాడు.. ఇక అంతే వీడియో కాల్ అది న్యూడ్ వీడియో… తేరుకునే లోపే బట్టలిప్పేస్తూ కనిపించడంతో యువకుడు షాక్కు గురైయ్యాడు.. అలా ఫోన్ కట్ చేశాడో లేదో.. ఇలా వాయిస్ మెసేజ్తో పాటు మరో ఫోన్ కాల్…
ప్రముఖ పుణ్యక్షేత్రం కాణిపాకంలో ఓ భక్తుడు కలకలం సృష్టించారు… తాగుడుకు బానిసైన ఓ వ్యక్తి తన భార్య ఒత్తిడితో మొత్తానికి మందు మానేయలనే నిర్ణయానికి వచ్చాడు.. కాణిపాకంలో గణపతి సాక్షిగా మందు మానేయాలని భావించిన ఆయన.. ఇదే మందు తాగడం చివరి సారి అనుకున్నాడో ఏమో.. కానీ, ఫుల్ట్గా మందు కొట్టి వచ్చాడు.. దేవుడు దగ్గర మద్యం మానేయటం కోసం వచ్చిన ఆ భక్తుడు… భార్య కోరిక మేరకు మద్యం మానేస్తానంటూ ప్రమానం చేసేందుకు సిద్ధం అయ్యారు..…
బడా బడా బాబుల సంగతి ఏంటో గానీ.. సాధారణ వ్యక్తులు లోన్ అడిగితే మాత్రం.. బ్యాంకులు.. ఆ పేపర్.. ఈ పేపర్ పేర్లతో తమ చుట్టూ తిప్పుకున్న సందర్భాలు అనేకం.. అయితే, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) బ్రాంచ్కి వచ్చిన ఫోన్ కాల్ తీవ్ర కలకలం రేపుతోంది.. తనకు లోన్ మంజూరు చేయకపోతే బ్యాంక్ శాఖను పేల్చేస్తా.. బ్యాంక్ ఛైర్మన్నే కిడ్నాప్ చేసి చంపేస్తానంటూ ఫోన్ చేసి మరీ హెచ్చరించాడు.. తాను రూ. పది లక్షల…
తిరుపతి జిల్లా, చంద్రగిరిలో డిప్యూటీ సీఎం నారాయణ స్వామి మేనల్లుడు వాసు ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించాడు. పెట్రోల్ పోసుకుని నిప్పు అంటించుకునే ప్రయత్నం చేశాడు. అక్కడే ఉన్న రెవెన్యూ అధికారులు, వాసు కుటుంబ సభ్యులు అడ్డుకున్నారు. అసలు ఆయన ఆత్మహత్యాయత్నం చేయాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చిందంటే.. పిచ్చినాయుడుపల్లెలోని తన 5 ఎకరాల భూమిని శ్మశానం చేశారు.. గ్రామస్తులు శవాలు వేస్తున్నారని వాసు ఆరోపించాడు. పలుమార్లు రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని చెప్పాడు. 1986లో ప్రభుత్వం తన తండ్రి…
Accident: బీహార్ రాష్ట్రంలో ఘోరం జరిగింది. పోలీసు సిబ్బందితో వెళ్తున్న బస్సు చప్రా సివాన్ హైవేపై బైకును ఢీకొట్టింది. దీంతో బైకుపై ప్రయాణిస్తున్న ముగ్గురు సజీవ దహనమయ్యారు.
యూనిఫాంలో ఉన్న పాఠశాల బాలికకు యువకుడు మంగళసూత్రం కట్టిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో, తమిళనాడులోని కడలూరు పోలీసులు.. వారిని విచారణకు తీసుకెళ్లారు..