Loksabha Elections 2024 : దేశంలో రెండో దశ సార్వత్రిక ఎన్నికల పోలింగ్ శుక్రవారం ముగిసింది. ఆ తర్వాత ఇప్పుడు అన్ని రాజకీయ పార్టీలు మూడో దశకు సిద్ధమవుతున్నాయి.
PM Modi : సోలార్ ప్యానెళ్లకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం ఒక ముఖ్యమైన ప్రణాళికను రూపొందించింది. దీని పేరు ‘పిఎం సూర్య ఘర్ ఉచిత విద్యుత్’ పథకం. ఈ పథకం కింద కోటి ఇళ్లకు సోలార్ ప్యానెల్స్ ఏర్పాటు చేయనున్నట్టు సమాచారం.