భారత స్వాతంత్య్ర ఉద్యమంలో అత్యంత ప్రముఖుడైన మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా ప్రధాని నరేంద్ర మోడీ బుధవారం ఆయనకు నివాళులర్పించారు."బాపు జీవితం, సత్యం, సామరస్యం, సమానత్వంపై ఆధారపడిన ఆదర్శాలు దేశ ప్రజలకు ఎల్లప్పుడూ స్ఫూర్తిగా నిలుస్తాయి." అని ప్రధాని మోడీ ట్వీట్ చేశారు.