ప్రధాని నరేంద్ర మోడీ తన 2 రోజుల పర్యటన కోసం ఈజిప్టు రాజధాని కైరోలో దిగిన తర్వాత ఈజిప్టు ప్రధాని మోస్తఫా మడ్బౌలీ విమానాశ్రయంలో ఆయనకు ఘనంగా స్వాగతం పలికారు.
ప్రధాని నరేంద్ర మోడీ జూన్ 24 నుంచి ఈజిప్టు పర్యటనకు వెళ్లనున్నారు. ఈజిప్టు అధ్యక్షుడు అబ్దుల్ ఫతాహ్ అల్-సిసి ఆహ్వానం మేరకు మోడీ రెండు రోజుల పర్యటన జూన్ 24న ప్రారంభం కానుంది.