Uttar pradesh: దేశంలో అత్యాచారాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. మహిళలపై కామాంధులు అఘాయిత్యాలకు పాల్పడుతున్నారు. ఇలాంటి కేసుల్లో మైనర్లు ఈజీగా టార్గెట్ అవుతున్నారు. తాజాగా ఓ 12 ఏళ్ల బాలికపై ఇద్దరు వ్యక్తులు అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ కేసులో హోంగార్డు నిందితుడిగా ఉన్నాడు. ఈ ఘటన ఉత్తర్ ప్రదేశ్ లోని ఘజియాబాద్ లో చోటు చేసుకుంది.
Physical assault on girl: దేశంలో అత్యాచారాలు అడ్డుకట్ట పటడం లేదు. రోజుకు ఎక్కడో ఓ మూల అత్యాచార ఘటన వెలుగులోకి వస్తూనే ఉంది. చాలా సంఘటనల్లో తెలిసిన వారే బాలికలు, మహిళలపై అత్యాచారానికి పాల్పడుతున్నారు. పోక్సో, నిర్భయ వంటి చట్టాలు ఉన్నా కూడా కామాంధుల అగడాలు తగ్గడం లేదు. ఇదిలా ఉంటే ముంబైలో మరో అత్యాచార ఘటన వెలుగులోకి వచ్చింది. స్నేహితుడని నమ్మినందుకు బాలికపై దారుణానికి ఒడిగట్టారు.