ప్రభాస్ రాఘవుడి గా బాలీవుడ్ హీరోయిన్ కృతి సనన్ జానకి పాత్రలో నటించిన ఆదిపురుష్ సినిమాను దర్శకుడు ఓం రౌత్ రూపొందించి తాజాగా ఎంతో గ్రాండ్ గా విడుదల చేసారు.రికార్డు స్థాయి వసూళ్ల ను ఈ సినిమా సాధిస్తుందని అంతా కూడా భావించారు.కానీ ఇప్పుడు ఆ సినిమా పరిస్థితులు చూస్తుంటే ఈ సినిమా బడ్జెట్ రికవరీ చేయడం గొప్ప విషయం అన్నట్లుగా అయితే అనిపిస్తుంది.ఆదిపురుష్ సినిమా ను తెలుగు రాష్ట్రాల్లో విడుదల చేయడం కోసం పీపుల్స్ మీడియా…
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరో గా రూపొందిన ఆదిపురుష్ సినిమా ఈ నెల 16వ తారీఖున ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సంగతి తెలిసిందే. తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా ను పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ వారు భారీగా కొనుగోలు చేసి విడుదలకు సిద్ధం అయ్యారు. దాదాపు 185 కోట్ల రూపాయల భారీ మొత్తాన్ని ఖర్చు చేసి ఈ సినిమా ను పీపుల్స్ మీడియా వారు కొనుగోలు చేశారు అంటూ వార్తలు కూడా వస్తున్నాయి. ఆ సంగతి…
వందేళ్ళ వయసులోనూ కులవృత్తిని నిర్వహిస్తున్న సీతా రామారావు గురించి దర్శకుడు మారుతి ట్వీట్ చేశాడు. అయితే... మేం మీ నుండి కోరుకుంటోంది వేరొకటి అంటున్నారు ప్రభాస్ ఫ్యాన్స్!