అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చైనాపై 145 శాతం సుంకం విధించిన విషయం తెలిసిందే. తాజాగా చైనా కూడా యూఎస్కు తగిన సమాధానం ఇచ్చింది. అమెరికా ఉత్పత్తులపై సుంకాన్ని 84 శాతం నుంచి 125 శాతానికి పెంచుతున్నట్లు చైనా ప్రకటించింది. ఈ అదనపు టారిఫ్ ఏప్రిల్ 12 నుంచి వర్తిస్తుంది. ఏప్రిల్ 12 నుంచి చైనాలో అమెరికన్ ఉత్పత్తులపై సుంకం 84 శాతం నుంచి 125 శాతానికి పెరుగుతుందని చైనా ఆర్థిక మంత్రిత్వ శాఖ తెలిపింది. ఈ…
PM Modi Vadodara Visit: వడోదరలో ప్రధాని నరేంద్ర మోడీ, స్పెయిన్ ప్రధాని పెడ్రో శాంచెజ్ రోడ్ షో నిర్వహించారు. ఈ రోజు వడోదరలో సీ295 ఎయిర్క్రాఫ్ట్ ఫైనల్ అసెంబ్లీ లైన్ ప్లాంట్ను ఇరువురు నేతలు ప్రారంభించారు. వడోదరలో టాటా అడ్వాన్స్డ్ సిస్టమ్స్ లిమిటెడ్ (TASL) క్యాంపస్లో టాటా ఎయిర్క్రాఫ్ట్ కాంప్లెక్స్ను స్పెయిన్ ప్రధాని పెడ్రో శాంచెజ్తో కలిసి ప్రధాని నరేంద్ర మోడీ ప్రారంభించారు. దీనితో పాటు, అమ్రేలిలో రూ. 4900 కోట్ల విలువైన అభివృద్ధి ప్రాజెక్టును…