Home
Peddevam Village Cattle Deaths
Peddevam Village Cattle Deaths News
-
Eastgodavari: అంతు చిక్కని వ్యాధితో.. పాడి గేదెలు మృతి
తూర్పు గోదావరి జిల్లా తాళ్లపూడి మండలం పేద్దేవం గ్రామంలో అంతుచిక్కని వ్యాధితో పాడి గేదెలు చనిపోయాయి. దీంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దాదాపు మూడు నెలల్లోనే 12 ఆవులకు పైగా చనిపోయాయి. పూర్తి వివరాల్లోకి వెళితే… తాళ్లపూడి మండలం పేద్దేవం గ్రామంలో అంతుచిక్కని వ్యాధితో పాడి గేదెలు చనిపోతుండడం గ్రామస్థులను తీవ్ర కలవరం పెట్టిస్తుంది. రైతులు తెలిపిన వివరాల ప్రకారం.. గడిచిన 10 రోజులుగా మృత్యువాత పడుతున్నాయి. మూడు నెలల్లోనే 12 ఆవులకు పైగా చనిపోయాయి.…
తాజావార్తలు
-
BAN vs AUS: ఆసీస్కు ఊహించని షాక్.. 21 ఏళ్ల తర్వాత ఆస్ట్రేలియాపై బంగ్లాదేశ్ ఘన విజయం..
-
Iran-US: బెదిరింపులకు భయపడం.. ట్రంప్కు ఇరాన్ అధ్యక్షుడు పెజెష్కియన్ కౌంటర్
-
RBI: క్రెడిట్ రిస్క్ నిబంధనల్లో కీలక మార్పులు.. ఆర్బీఐ ముసాయిదా విడుదల
-
Success Story: వయసు 23 ఏళ్లు.. ఏకంగా 19 ప్రభుత్వ ఉద్యోగాలు.. ఆమె విజయ రహస్యం ఇదే..
-
APL 2026: బోణీ కొట్టిన అమరావతి రాయల్స్.. 6 వికెట్ల తేడాతో విజయం
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో Turbo 6X సిరీస్ విడుదల.! ధర ఎంతంటే.?
-
రూ.18,999లకే 144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీ, మూడు రోజుల బ్యాటరీ బ్యాకప్తో Realme P4R 5G లాంచ్..
-
20 రోజుల బ్యాటరీ, 3000 నిట్స్ AMOLED డిస్ప్లేతో Amazfit Bip Max స్మార్ట్వాచ్ లాంచ్..!
-
Hardik Pandya: షాకింగ్.. తప్పుకున్న హార్దిక్ పాండ్య!
-
Airtel: రూ.1,849తో రీఛార్జ్.. 365 రోజుల వ్యాలిడిటీతో అన్లిమిటెడ్ కాల్స్.!