రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై శ్వేతపత్రం విడుదల చేయాలని, బూటకపు ప్రకటనలు చేయడాన్ని మంత్రి బుగ్గన కట్టిపెట్టాలన్నారు టీడీపీ నేత, పీఏసీ ఛైర్మన్ పయ్యావుల కేశవ్. మంత్రి బుగ్గన ఇంకెంత కాలం పిట్టకథలతో నెట్టుకొస్తారు..?ఓ రోజు కరోనా కారణంగా ఆదాయం తగ్గిందంటారు.. మరో రోజు కరోనా ఉన్నా ఆదాయం పెంచామంటారు. రాష్ట్ర ప్రభుత్వానికి వస్తున్న ఆదాయమెంత..? పెడుతున్న ఖర్చెంత..?మూలధన వ్యయం ఎక్కువగానే ఖర్చు పెట్టామని లెక్కలు చెబుతున్న బుగ్గన.. ఏ ప్రాజెక్టు ఎంతెంత ఖర్చు పెట్టారో చెప్పగలరా..?మరోసారి మాయలెక్కలను…
ఏపీ అసెంబ్లీ కమిటీ హాల్లో పబ్లిక్ అకౌంట్స్ కమిటీ భేటీ అయింది. విద్యుత్ కొనుగోళ్లు-ప్రభుత్వ సబ్సిడీలపై పీఏసీలో చర్చ జరుగుతోంది. కోవిడ్ కారణంగా సమావేశానికి హాజరు కాలేదు ఇంధన శాఖ కార్యదర్శి నాగులాపల్లి. ఇతర అధికారులతో పీఏసీ సమావేశం నిర్వహిస్తున్నారు. విద్యుత్ కొనుగోళ్ల అంశంపై పీఏసీలో వాడీ వేడీ చర్చ సాగుతోంది. సోలార్ విద్యుత్ కొనుగోళ్లల్లో లోపాలను ప్రస్తావించారు పీఏసీ ఛైర్మన్ పయ్యావుల. సెకీ టెండర్లను రూ. 2.49కే ఖరారు చేశారా..? అంతకు మించి ఎక్కువగా ఖర్చు…
బోషడీకే అనే పదానికి సీఎం తనకు కావాల్సిన అర్ధం వెతుక్కుంటున్నారు. బోష్ డీకే అని గుజరాత్ లోని ఓ గ్రామం ఉంది. ఆ పదానికి అమాయకులు అనే అర్ధం కూడా ఉంది అని టీడీపీ ఎమ్మెల్యే పయ్యావుల అన్నారు. ఏపీలో గంజాయి సాగు.. సరఫరా జరుగుతోందంటూ పక్క రాష్ట్రం డీజీపీనే అంటున్నారు. పక్క రాష్ట్రం సీఎం గంజాయి విషయంలో తీసుకుంటున్న చర్యలు ఏపీ సీఎం తీసుకుంటే మేమూ హర్షిస్తాం. టీడీపీ కార్యాలయంపై దాడిలో సుమారు పది మంది…