చలికాలం మొదలైంది. చాలా మంది జలుబు, దగ్గు, జ్వరం వంటి సీజనల్ వ్యాధులతో బాధపడుతుంటారు.. అయితే.. చాలా మంది జ్వరం వచ్చిందంటే చాలు ఒక్క పారాసిటమల్ ట్యాబ్లెట్ వేసుకుంటారు. డాక్టర్ దగ్గరికి వెళ్లకుండానే.. సాధారణ జ్వరానికి పారాసిటమల్ గోళి వేసుకుని ఊరుకుంటారు. ఇక కరోనా మహమ్మారి వచ్చినప్పటి నుంచి ఈ పారాసిటమల్ మాత్రల వాడకం విపరీతంగా పెరిగింది. ఇంత ఎక్కువగా ఉపయోగించే ఈ పారాసిటమల్ ట్యాబ్లెట్.. ఇటీవల నిర్వహించిన డ్రగ్ టెస్ట్లో ఫెయిల్ కావడం తీవ్ర ఆందోళనకు…
Paracetamol : చైనా వంటి దేశాలపై ఆధారపడటాన్ని తగ్గించేందుకు దేశంలోని ప్రముఖ పరిశోధనా సంస్థ కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్(CSIR ) సిద్ధమవుతోంది.
CDSCO Lab Test : పారాసెటమాల్, డిక్లోఫెనాక్, యాంటీ ఫంగల్ మెడిసిన్ ఫ్లూకోనజోల్... ఇలా 50కి పైగా మందులు నాణ్యత పరీక్షలో విఫలమైనట్లు తేలింది. సెంట్రల్ డ్రగ్స్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్ (CDSCO) ఈ మందులు మంచి నాణ్యత లేనివి..
Drug Quality Test: భారతదేశంలో విస్తృతంగా వినియోగించబడే మందులుగా పేరున్న పారాసెటమాల్, పాంటోప్రజోల్ వంటి ముందుల ప్రామాణిక నాణ్యత లేనివిగా ఉన్నట్లు తేలింది. కొన్ని ఫార్మా సంస్థలు తయారు చేస్తున్న డ్రగ్స్ నాణ్యత పరీక్షల్లో విఫలమయ్యాయి.
కొద్దిగా జ్వరం వచ్చినా, తలనొప్పి వచ్చినా వెంటనే వేసుకునే ట్యాబ్లెట్ పారాసిటమాల్.. ఈ ట్యాబెట్ దాదాపు అందరి ఇళ్లలోనూ ఉంటాయి. ఈ ట్యాబ్లెట్ వేసుకోగానే వెంటనే సమస్య తీరిపోతుంది. అయితే దీని వాడకంపై ఆరోగ్య నిపుణులు హెచ్చరికలు జారీ చేశారు. ఈ ట్యాబ్లెట్ ఎక్కువగా వాడొద్దని.. ఆరోగ్య సమస్యలు వస్తాయని చెబుతున్నారు. నొప్పి ఎంత ఎక్కువగా ఉన్నా సరే డాక్టర్ సూచించిన డోస్ కంటే ఎక్కువ మోతాదులో వాడకూడదు. పారాసిటామాల్ ను తలనొప్పి, జ్వరం, ఒళ్లునొప్పులు, కడుపునొప్పి,…
దేశంలో పారాసిటమాల్తో పాటు మరో 14 ఫిక్స్డ్ డోస్ కాంబినేషన్ (FDC) ఔషధాలను భారత ప్రభుత్వం నిషేధించింది. ఆ మందులకు చికిత్సాపరమైన సమర్థన లేదని పేర్కొంటూ మందులపై నిషేధం విధించింది.
పారాసిటమాల్ టాబ్లెట్ ను జ్వరానికి వినియోగిస్తారు. కరోనా కాలంలో పారాసిటమాల్ ట్యాబ్లెట్కు పెద్ద ఎత్తున డిమాండ్ పెరిగింది. జ్వరం, తలనొప్పి, చిన్నపాటి ఒళ్లునొప్పులు వచ్చినా వెంటనే పారాసిటమాల్ మాత్రలు వేసుకుంటున్నారు. అయితే, పారసిటమాల్ ట్యాబ్లెట్లను జ్వరానికి మాత్రమే కాదు, పాములు చంపడానికి కూడా వినియోగిస్తున్నారట. అమెరికాలోని గువామ్ దీవిలో బ్రౌన్ ట్రీ పాములు లక్షల సంఖ్యలో ఉన్నాయి. 1950 కాలంలో తొలి బ్రౌన్ట్రీ స్నేక్ను గుర్తించారు. 40 ఏళ్ల కాలంలో ఈ గువామ్ దీవిలో లక్షల సంఖ్యలో…