ఎప్పటి నుంచో సోషల్ మీడియాలో హడావుడి చేసే పల్లవి ప్రశాంత్ బిగ్ బాస్ తెలుగు ఏడో సీజన్ పుణ్యమా అని ఒక్కసారిగా సెలబ్రిటీగా మారిపోయాడు. రైతు బిడ్డగా లోపలికి కామన్ మ్యాన్ లా
Pallavi Prashanth: ఏరు దాటేవరకు ఓడ మల్లయ్య.. ఏరు దాటాక బోడి మల్లయ్య.. ఈ సామెత వినే ఉంటారు. ప్రస్తుతం బిగ్ బాస్ విన్నర్ పల్లవి ప్రశాంత్ కు ఈ సామెత చక్కగా సరిపోతుంది. అన్నా.. మా పొలంలో నీళ్లు రాలేదు.. పంట పండలేదు.. రైతులు ఎన్ని కష్టాలు పడుతున్నారో అంటూ వీడియోలు తీసి పోస్ట్ చేసుకొనే కుర్రాడు..
Case Filed on Pallavi Prashanth for Destroying Cars by his Fans: ఎంతో అట్టహాసంగా మొదలైన బిగ్ బాస్ తెలుగు 7 105 రోజుల అనంతరం ఆదివారం నాడు అంటే నిన్న అంగరంగ వైభవంగా ముగిసింది. ఇక ఈ సీజన్ లో మొత్తం 19 మంది కంటెస్టెంట్స్ పోటీ పడగా వారిలో చివరికి పల్లవి ప్రశాంత్ టైటిల్ గెలిచాడు. దీంతో తన రెమ్యునరేషన్ తో పాటు 35 లక్షల క్యాష్, 15 లక్షల విలువ […]