పాకిస్థాన్లోని లాహోర్లో అమెరికా, ఇజ్రాయెల్, ఇరాన్ల మధ్య కొనసాగుతున్న సైనిక ఘర్షణ కారణంగా ప్రపంచ చమురు ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. దీని ఫలితంగా పాకిస్థాన్లో కూడా పెట్రోల్, ఎల్పీజీ ధరలు భారీగా పెరిగాయి. పెట్రోల్ ధర లీటరుకు రూ. 458కి, డీజిల్ ధర లీటరుకు రూ. 520కి చేరగా, ఎల్పీజీ సిలిండర్ ధర కూడా భారీగా పెరిగింది. నేరుగా ఇంధనంపైనే జీవనోపాధి ఆధారపడి ఉండే ఆటోరిక్షా డ్రైవర్లు ఈ ద్రవ్యోల్బణం వల్ల తీవ్రంగా దెబ్బతిన్న వారిలో ఉన్నారు. Also…
Pakistan Fuel Prices: మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతల ప్రభావం పాకిస్థాన్లో స్పష్టంగా కనిపిస్తోంది. ఇంధన ధరలు ఆకాశాన్నంటాయి. ఆ దేశ ప్రజల్లో ఆగ్రహ జ్వాలలు తీవ్రమవుతున్నాయి. దీంతో ప్రభుత్వం దిగొచ్చి దిద్దుబాటు చర్యలు షురూ చేసింది. సామాన్యులను శాంతింపజేసేందుకు పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ అర్ధరాత్రి సంచలన ప్రకటన చేశారు. పెట్రోల్ ధరను ఏకంగా 80 పాకిస్థానీ రూపాయలు తగ్గించారు. ఈ నిర్ణయంతో ప్రస్తుతం ఆ దేశంలో పెట్రోల్ ధర రూ.378కి చేరుకుంది. గురువారం రోజున ప్రభుత్వం పెట్రోల్పై…
మిడిల్ ఈస్ట్ లో చోటుచేసుకున్న యుద్ధ పరిస్థితులు ప్రపంచ దేశాలపై ప్రభావం చూపిస్తున్నాయి. గ్యాస్ ధరలు, పెట్రోల్, డీజిల్ ధరలపై తీవ్ర ప్రభావం చూపిస్తున్నాయి. అమెరికా, ఇరాన్ మధ్య పెరుగుతున్న ఉద్రిక్తతలు పాకిస్తాన్పై ప్రభావం చూపుతున్నాయి. పాకిస్తాన్లో పెట్రోల్, డీజిల్ ధరలు రాత్రికి రాత్రే గణనీయంగా పెరిగాయి. పెట్రోల్, హై-స్పీడ్ డీజిల్ ధర లీటరుకు 55 పాకిస్తానీ రూపాయలు పెరిగింది. పాకిస్తాన్లో ఇప్పటివరకు పెట్రోల్, డీజిల్ ధరలో ఇదే భారీ పెరుగుదల. Also Read:Best Bikes: లీటరుకు…