Pakistan: ద్రవ్యోల్బణం, ఇరాన్ యుద్ధం పాకిస్తాన్ను ముప్పుతిప్పలు పెడుతున్నాయి. పాకిస్తాన్లో లీటర్ పెట్రోల్ PKR 458.4 (సుమారు ₹152)కు చేరగా, డీజిల్ ధర లీటరుకు PKR 520.35కు పెరిగింది. ఏకంగా పెట్రోల్, డీజిల్ ధరలు 42.7 శాతం, 54.9 శాతం పెరిగాయి. అయితే,
Pakistan : ఇస్లామాబాద్ రాజధాని భూభాగ పరిపాలన ఊహించని నిర్ణయం తీసుకుంది. నగరంలోని అన్ని పెట్రోల్ , డీజిల్ ఫిల్లింగ్ స్టేషన్లను తక్షణమే మూసివేయాలని ఆదేశాలు జారీ చేసింది. ఈ ఆంక్షలు తక్షణమే అమల్లోకి వస్తాయని శనివారం ఉదయం ప్రకటించారు. ఈ ఆకస్మిక నిర్ణయానికి అధికారికంగా ఎటువంటి కారణం చెప్పనప్పటికీ, ఇది తీవ్రమైన చర్యగా పరిగణించబడుతోంది. అధికారులు తక్షణమే ఎటువంటి అదనపు వివరాలు వెల్లడించలేదు. అయితే, ఇస్లామాబాద్లోని అన్ని పెట్రోల్ పంపులను మూసివేయడానికి గల ఒక సంభావ్య…