Pakistan Cricket: శ్రీలంకపై పాకిస్థాన్ భారీ స్కోర్ చేసింది. సొంత శ్రీలంక సొంత గడ్డపై పాక్ 212 పరుగులు సాధించింది. ఈ నేపథ్యంలో ఓ సంచలన వార్త బయటకు వచ్చింది. పాకిస్థాన్ క్రికెట్లో మరో పెద్ద మార్పుకు రంగం సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. టీ20 వరల్డ్ కప్ ఫలితం ఎలా ఉన్నా, జట్టు కెప్టెన్ సల్మాన్ అలీ అఘా పదవి కోల్పోవడం ఖాయమనే వార్తలు వినిపిస్తున్నాయి. పాకిస్థాన్ క్రికెట్ బోర్డు వర్గాల సమాచారం ప్రకారం.. ఛైర్మన్ మొహ్సిన్ నక్వీ…
India vs Pakistan: భారత్-పాకిస్థాన్ మధ్య కొన్ని రోజులుగా కొనసాగుతున్న అనిశ్చితికి ఎట్టకేలకు తెరపడింది. భారత్తో మ్యాచ్ ఆడేందుకు పాక్ అంగీకరించింది. ఫిబ్రవరి 15న జరగాల్సిన ఈ మ్యాచ్కు ముందు పాకిస్థాన్ క్రికెట్ బోర్డు ఛైర్మన్ మొహ్సిన్ నక్వీ చేసిన వ్యాఖ్యలు మరో వివాదానికి దారితీశాయి. మ్యాచ్ ఆడాలా వద్దా అన్న డెడ్లాక్ కొనసాగుతున్న సమయంలో నిర్వహించిన ప్రెస్ మీట్లో నక్వీ బలుపు మాటలు మాట్లాడాడు. భారత్, ఐసీసీ నుంచి ఒత్తిళ్లు వస్తున్నాయని పేర్కొంటూ.. తాను గానీ,…