భారత్ ఎప్పుడూ తన గొప్పలు చెప్పుకోదని అన్నాడు మాజీ క్రికెటర్ వీరేందర్ సెహ్వాగ్. ఈ సారి చరిత్ర సృష్టించబోతున్నామని పాకిస్థాన్కి చెందిన ఓ యాంకర్ చేసిన వ్యాఖ్యలకు సెహ్వాగ్ ఘాటుగా బదులిచ్చాడు. ప్రపంచ కప్ లాంటి మెగా టోర్నీల్లో భారత్తో మ్యాచ్ ఉంటే.. పాకిస్థాన్ జట్టు ఈ సారి కచ్చితంగా చరిత్ర సృష్టిస్తామని గొప్పలు చెబుతూ కాలం వెల్లదీస్తుందని విమర్శించాడు. కానీ, టీమిండియా ఆటగాళ్లు మాత్రం అవేమీ పట్టించుకోకుండా ప్రాక్టీసులో నిమగ్నమై ఉంటారని పేర్కొన్నాడు. ఆ కారణంగానే…