Padma Shri Awards 2024: టెన్నిస్ స్టార్ రోహన్ బోపన్న, స్క్వాష్ ప్లేయర్ జోష్న చిన్నప్పలకు పద్మశ్రీ అవార్డులు లభించాయి. క్రీడా రంగం నుంచి మొత్తం ఏడు మంది ఈ అవార్డుకు ఎంపికయ్యారు. రోహన్ బోపన్న రెండు దశాబ్దాల పాటు డేవిస్కప్లో భారత్కు ప్రాతినిధ్యం వహించాడు. ఆసియా క్రీడల్లో డబుల్స్, మిక్స్డ్ డబుల్స్ స్వర్ణం సాధించాడు. తాజాగా డబుల్స్లో ప్రపంచ నం.1గా నిలిచాడు. పద్మ అవార్డుల జాబితా గురువారం విడుదల అయింది. మార్చి లేదా ఏప్రిల్లో రాష్ట్రపతి…