Owaisi in West Bengal Elections 2026: పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది.. రాష్ట్రంలో కొత్త కూటమి ఏర్పడింది.. హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ నాయకత్వంలోని AIMIM పార్టీ, హుమాయున్ కబీర్ నేతృత్వంలోని ఆమ్ జనతా ఉన్నయన్ పార్టీ (AJDUP)తో కలిసి రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయనున్నట్లు ప్రకటించింది. మార్చి 25న కోల్కతాలో నిర్వహించనున్న సంయుక్త విలేకరుల సమావేశంలో ఈ పొత్తుకు సంబంధించిన పూర్తి వివరాలను వెల్లడించనున్నారు. ఈ కూటమి ద్వారా…