ఉస్మానియా ఆస్పత్రి నిర్మాణ వివాదంపై హైకోర్టు విచారణ జరిపింది. సీజే జస్టిస్ హిమా కోహ్లీ, జస్టిస్ విజయసేన్ రెడ్డి ధర్మాసనం విచారణ చేసింది. ఉస్మానియా ఆస్పత్రి నిర్మాణంపై ఏ నిర్ణయం తీసుకున్నారని ప్రభుత్వాన్ని ప్రశ్నించిన హైకోర్టు… హెరిటేజ్ భవనం మినహా మిగతా బ్లాక్ లలో నిర్మించలేరా అని ప్రశ్నించింది. ప్రభుత్వం అన్ని అంశాలను పరిశీలిస్తోందని తెలిపిన ఏజీ ప్రసాద్… నిర్ణయం తీసుకునేందుకు కొంత సమయం ఇవ్వాలని కోరారు. నిర్ణయం తీసుకోవడానికి ఇంకా ఎన్నేళ్లు కావాలని… ప్రభుత్వం తీరు…