OPPO K13 5G Price Hike in India: చైనాకు చెందిన ప్రముఖ మొబైల్ తయారీ కంపెనీ ‘ఒప్పో’.. స్మార్ట్ఫోన్ కొనుగోలు దారులకు భారీ షాక్ ఇచ్చింది. తన మిడ్రేంజ్ 5G ఫోన్ ‘ఒప్పో కే13’ 5G ధరను ఒక్కసారిగా పెంచింది. లాంచ్ సమయంలో సరసమైన ధరలతో అందుబాటులోకి వచ్చిన ఈ ఫోన్పై ఇప్పుడు ధరను భారీగా పెంచింది. ఒప్పో కే13 రిలీజ్ 2025 ఏప్రిల్ మాసంలో రిలీజ్ కాగా.. ఇప్పుడు ధర తగ్గాల్సింది పోయి పెరడగంతో…
గంటలు గంటలు ఫోన్ వాడుతుంటారు. అయితే బ్యాటరీ కెపాసిటీ తక్కువగా ఉన్నప్పుడు పదే పదే ఛార్జింగ్ పెట్టాల్సి ఉంటుంది. దీనికి చెక్ పెట్టేందుకు లాంగ్ లాస్టింగ్ బ్యాటరీ లైఫ్ కోసం కంపెనీలు 7000mAh బ్యాటరీతో మొబైల్ ఫోన్లను తీసుకొస్తున్నాయి. మీరు భారీ బ్యాటరీ ఉన్న ఫోన్ కోసం చూస్తున్నట్లయితే, 5000mAh లేదా 6000mAh కాకుండా 7000mAh బ్యాటరీ కలిగిన 5 అద్భుతమైన 5G స్మార్ట్ఫోన్లు అందుబాటులో ఉన్నాయి. క్రేజీ ఫీచర్లతో బ్రాండెడ్ కంపెనీల ఫోన్లు లభిస్తున్నాయి. ధర…
OPPO K12s: స్మార్ట్ఫోన్ ప్రపంచంలో ప్రముఖ బ్రాండ్ ఒప్పో తన కొత్త K సిరీస్ స్మార్ట్ఫోన్ OPPO K12s ను చైనాలో అధికారికంగా ప్రకటించింది. ఇదే ఫోన్ భారతదేశంలో OPPO K13 5Gగా విడుదలైంది. అయితే చైనాలో విడుదలైన K12s వెర్షన్లో స్టార్ వైట్ అదనపు రంగు ఎంపికతో పాటు, 12GB + 256GB, 12GB + 512GB స్టోరేజ్ వేరియంట్లు కూడా లభ్యమవుతాయి. ఇక ఈ మొబైల్ సంబంధిత వివరాలను ఒకసారి చూసేద్దాం. OPPO K12s…
ఒప్పో నుంచి మరో కొత్త ఫోన్ విడుదలైంది. ఒప్పో K13 5G పేరుతో భారత మార్కెట్ లోకి రిలీజ్ చేసింది. ఈ ఫోన్ ప్రారంభ ధర రూ.17,999. ఈ ఫోన్ ప్రీమియం డిజైన్, స్నాప్డ్రాగన్ 6 జెన్ 4 చిప్, 7,000 బ్యాటరీతో వస్తుంది. 50-మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరాతో పాటు అనేక AI ఫీచర్లు, ‘సూపర్ బ్రైట్’ డిస్ప్లేతో వస్తుంది. Oppo K13 5G 128GB, 256GB అనే రెండు స్టోరేజ్ వేరియంట్లలో విడుదలైంది. ఇవి 8GB…