OPPO ఇటీవలే భారతీయ మార్కెట్లో తన కొత్త K సిరీస్ ఫోన్ 'OPPO K12x 5G'ని విడుదల చేసింది. ఈ ఫోన్ క్వాలిటీ, కెమెరా, బ్యాటరీ, డిస్ప్లేతో ఆల్ రౌండర్ స్మార్ట్ఫోన్ను కోరుకునే వినియోగదారులను దృష్టిలో ఉంచుకుని తయారు చేశారు. అంతేకాకుండా.. ఈ ఫోన్ మిలిటరీ గ్రేడ్ సర్టిఫికేషన్ పొందింది.