OPPO F27 Pro Plus 5G Sales Starts in Flipkart: చైనాకు చెందిన ప్రముఖ మొబైల్ కంపెనీ ‘ఒప్పో’ ఇటీవల కొత్త 5జీ ఫోన్ను భారత మార్కెట్లో విడుదల చేసింది. ఎఫ్ సిరీస్లో ‘ఒప్పో ఎఫ్ 27 ప్రో ప్లస్’ స్మార్ట్ఫోన్ను జూన్ 13 రిలీజ్ చేయగా.. జూన్ 20 నుంచి అమ్మకాలు మొదలయ్యాయి. ఫ్లిప్కార్ట్, అమెజాన్, ఒప్పో ఆన్లైన్ స్టోర్లలో ఈ స్మార్ట్ఫోన్లు అందుబాటులో ఉన్నాయి. ప్రారంభ సేల్లో భాగంగా ఫ్లిప్కార్ట్లో భారీ డిస్కౌంట్…